NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs AUS : ముగ్గురు స్పిన్నర్లతో ఆడించడం అనవసరం
    తదుపరి వార్తా కథనం
    IND vs AUS : ముగ్గురు స్పిన్నర్లతో ఆడించడం అనవసరం
    ముగ్గురు స్పిన్నర్లు అవసరం లేదన్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ మైఖేల్ కాస్ర్పోవిచ్

    IND vs AUS : ముగ్గురు స్పిన్నర్లతో ఆడించడం అనవసరం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 28, 2023
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు వార్ ఫ్యాన్స్‌కు మజానిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రోఫీలో భాగంగా రెండు టెస్టులో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో టీమిండియా 2-0 అధిక్యంలో నిలిచింది.

    సెకండ్ టెస్ట్ ముగిసిన తొమ్మిది రోజుల గ్యాప్ తర్వాత ఇండోర్‌లో రేపటి నుంచి మూడో టెస్టు ప్రారంభ కానుంది. తొలి రెండు మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను సరిచేసుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తుండగా.. సిరీస్ క్లీన్ స్వీప్ పై గురి పెట్టిన ఇండియా తమ అస్త్రాలకు మరింత పదును పెడుతోంది.

    తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేసర్ మైఖేల్ కాస్ప్రోవిచ్ ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగంపై కీలక సూచనలు చేశాడు.

    ఆస్ట్రేలియా

    ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలి

    బుధవారం ఇండోర్‌లో భారత్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో మిచెల్ స్టార్క్, కెమెరాన్ గ్రీన్, స్కాట్ బోలాండ్‌తో ఆస్ట్రేలియా బరిలోకి దిగాలని మాజీ పేసర్ మైఖేల్ కాస్ప్రోవిచ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రెండు టెస్టులో పాట్ కామిన్స్, ముగ్గురు స్పిన్నర్లతో కలిసి ఆస్ట్రేలియా ఆడిందని, ఆ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైందన్నారు.

    తమకు ముగ్గురు స్పిన్నర్లు అవసరం లేదని, బోలాండ్ టెస్టులో 113 వికెట్లు తీసిన అనుభవం ఉందని మైఖేల్ తెలియజేశారు.

    మొదటి రెండు టెస్టులకు దూరమైన గ్రీన్, స్టార్క్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    క్రికెట్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

    భయపడేది లేదు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా కాన్ఫిడెన్స్ క్రికెట్
    టీ20 నెం.1 ప్లేయర్‌కి టెస్టులోకి చోటు దక్కేనా..? క్రికెట్
    బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్, భరత్ క్రికెట్
    టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్ క్రికెట్

    క్రికెట్

    ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన రిచా ఘోష్ ఉమెన్ టీ20 సిరీస్
    కొత్త జెర్సీతో దర్శమివ్వనున్న టీమిండియా ఆటగాళ్లు..! టీమిండియా
    కేఎల్ రాహుల్‌ విశ్రాంతి తీసుకోవాలి: దినేష్ కార్తీక్ కెఎల్ రాహుల్
    బుమ్రా ఐపీఎల్ ఆడకపోతే ప్రపంచం ఆగిపోతుందా : మాజీ క్రికెటర్ జస్పిత్ బుమ్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025