NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మూడో టెస్టుపై గురి పెట్టిన టీమిండియా
    తదుపరి వార్తా కథనం
    మూడో టెస్టుపై గురి పెట్టిన టీమిండియా
    మూడో టెస్టులో ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా

    మూడో టెస్టుపై గురి పెట్టిన టీమిండియా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 23, 2023
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్ వర్సస్ ఆస్ట్రేలియా మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-0లో అధిక్యంలో నిలిచింది. మార్చి 1 ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుంది.

    ఈ వేదికపై ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మ్యాచ్‌లు జరగ్గా.. అందులో రెండుసార్లు భారత్ విజేతగా నిలిచింది. 2016లో న్యూజిలాండ్‌ను 321 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. కోహ్లీ డబుల్‌సెంచరీ (211)తో రాణించాడు.

    అశ్విన్ 13 వికెట్లు తీసి సత్తాడు. 2019లో బంగ్లాదేశ్‌ను 130 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. మయాంక్అగర్వాల్ 243 రాణించడంతో టీమిండియా విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో షమీ ఏడు వికెట్లు పడగొట్టాడు.

    ఇండోర్

    ఇండోర్‌లో టీమిండియాకు మంచి రికార్డు

    ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది. ఇండోర్‌లో ఆడిన ఆరు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించడం గమనార్హం. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ (రెండుసార్లు), ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లను భారత్ ఓడించింది.

    అప్పట్లో ఈ మైదానంలో వన్డేలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగులు చేశాడు. గత నెలలో న్యూజిలాండ్‌పై ఈ వేదికలో రోహిత్ శర్మ (101), శుభ్‌మన్ గిల్ (112) పరుగులు చేసి చెలరేగిపోయారు.

    రోహిత్ శర్మ 2017లో ఈ స్డేడియంలో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    క్రికెట్

    తాజా

    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్

    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

    భయపడేది లేదు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా కాన్ఫిడెన్స్ క్రికెట్
    టీ20 నెం.1 ప్లేయర్‌కి టెస్టులోకి చోటు దక్కేనా..? క్రికెట్
    బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్, భరత్ క్రికెట్
    టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్ క్రికెట్

    క్రికెట్

    టెస్టులో కొత్త రికార్డు సృష్టించిన బెన్ స్టోక్స్ ఇంగ్లండ్
    అర్ధశతకంతో టీమిండియాను అదుకున్న అక్షర్ పటేల్ అక్షర్ పటేల్
    ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే టీమిండియా
    కేఎల్ రాహుల్‌పై నాకు కోపం లేదు : మాజీ పేసర్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025