NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం 
    తదుపరి వార్తా కథనం
    IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం 
    IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం

    IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం 

    వ్రాసిన వారు Stalin
    Dec 16, 2023
    03:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహిళా క్రికెటర్లు టెస్ట్‌ ఫార్మాట్‌లో చరిత్ర సృష్టించారు. ముంబైలో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.

    347 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఉమెన్స్ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం.

    మహిళా క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్.. నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఉమెన్స్ టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో.. 428 పరుగులు చేసింది.

    తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 136 పరుగులు మాత్రమే చేసింది.

    అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా 6వికెట్లు కోల్పోయి.. 186పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా డిక్లేర్‌ చేసింది.

    మహిళా

    9వికెట్లతో ఇంగ్లాండ్ ఓటమిని శాసించిన దీప్తి

    రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 131 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 347 పరుగుల తేడాతో మహిళల ఉమెన్స్ టీమ్ విజయం సాధించింది.

    ఈ స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై 9వికెట్లను నేలకూల్చిన దీప్తి శర్మ ఇంగ్లాండ్‌ ఓటమిని శాసించి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది.

    ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్ట్‌ ఆడుతున్న శుభా సతీష్‌ 69, జెమీమా రోడ్రిగ్స్‌ 68 రన్స్ చేశారు.

    వీరు మూడో వికెట్‌కు 115 పరుగుల పార్టనర్ షిప్ చేశారు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ 49 రన్స్, యాస్తిర్‌ బాటియా 66 చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    మహిళ
    తాజా వార్తలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    క్రికెట్

    Cricket: క్రికెట్‌లో అద్భుతం.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ ఆస్ట్రేలియా
    Pakistan Team : ఐశ్వర్యరాయ్‌పై పాక్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్ పాకిస్థాన్
    ICC World Cup 2023: ప్రపంచ కప్‌లో ఘోర వైఫల్యం.. ఆ జట్లపై భారీ ప్రభావం! వన్డే వరల్డ్ కప్ 2023
    'హాల్ ఆఫ్ ఫేమ్'లో డయానా ఎడుల్జీ.. మహిళా క్రికెట్ స్థాయిని పెంచిందన్న ఝలన్ గోస్వామి ఐసీసీ

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్: తగ్గించేందుకు పాటించాల్సిన పద్దతులు  ప్రెగ్నెన్సీ
    గ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే !  అమెరికా
    లండన్ ఫ్లాట్ లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య.. శోకసంద్రంలో కుటుంబం హైదరాబాద్
    మణిపూర్‌లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం మణిపూర్

    తాజా వార్తలు

    Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు జమ్ముకశ్మీర్
    WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు  దిల్లీ
    PM Modi: ఆర్టికల్‌ 370ని రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    మే నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం  హెచ్‌డీ కుమారస్వామి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025