NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మూడో వన్డేలో భారత్‌కు రికార్డ్ విక్టరీ
    క్రీడలు

    మూడో వన్డేలో భారత్‌కు రికార్డ్ విక్టరీ

    మూడో వన్డేలో భారత్‌కు రికార్డ్ విక్టరీ
    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 16, 2023, 09:48 am 1 నిమి చదవండి
    మూడో వన్డేలో భారత్‌కు రికార్డ్ విక్టరీ
    వన్డే చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా

    శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ అతిపెద్ద విజయాన్న నమోదు చేసింది. 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ సెంచరీలు సాధించడంతో భారత్ 390/5 భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు గిల్, రోహిత్ శర్మ 95 పరుగులు జోడించారు. గిల్ 97 బంతుల్లో 116 పరుగులు, కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులు చేశారు. గిల్ వన్డేలో రెండు సెంచరీలను పూర్తి చేశాడు. 18 మ్యాచ్‌ల్లో 59.60 సగటుతో 894 పరుగులు చేశాడు. రోహిత్ వన్డేల్లో 48.71 సగటుతో 9,596 పరుగులు చేశాడు.

    టీమిండియాకు అతిపెద్ద విజయం

    మూడో వన్డేలో ఒక వికెట్ తీయకుండా శ్రీలంక లెగ్‌స్పిన్నర్ హసరంగా చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. వన్డేక్రికెట్‌లో కోహ్లీ 150 ప్లస్ స్కోరును ఐదుసార్లు చేశారు. వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ (3) కోహ్లీ కంటే వెనుకంజలో ఉన్నాడు. వన్డేలో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. సిరాజ్ 19 వన్డేల్లో 33 వికెట్లు తీశాడు.4/32 తో కెరీర్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. షమీ రెండు, కుల్దీప్ రెండు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వన్డే క్రికెట్‌లో 317 పరుగుల తేడాతో టీమిండియా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. గతంలో న్యూజిలాండ్ (190 పరుగులు vs ఐర్లాండ్, 2008) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారత జట్టు
    క్రికెట్

    తాజా

    కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రేసులో రసెల్..? ఐపీఎల్
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం
    పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘాన్ విక్టరీ పాకిస్థాన్

    భారత జట్టు

    గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు క్రికెట్
    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    గాయం నుంచి కోలుకున్న జడేజా, కెప్టెన్‌గా రీ ఎంట్రీ క్రికెట్
    గాయం నుంచి కోలుకున్న జడేజా రీ ఎంట్రీ క్రికెట్

    క్రికెట్

    ఐపీఎల్‌ల్లో ఆడకపోయినా పంత్‌కు అరుదైన గౌరవం రిషబ్ పంత్
    విరాట్ కోహ్లీ న్యూ లుక్ అదుర్స్ విరాట్ కోహ్లీ
    ఐపీఎల్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్‌షాక్ ఐపీఎల్
    ఐపీఎల్ టైటిల్ పై గురిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023