NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL: ఐపీఎల్ 2025 మెగా వేలం.. కొత్త రిటెన్షన్ నియమాలు, ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి 
    తదుపరి వార్తా కథనం
    IPL: ఐపీఎల్ 2025 మెగా వేలం.. కొత్త రిటెన్షన్ నియమాలు, ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి 
    ఐపీఎల్ 2025 మెగా వేలం.. కొత్త రిటెన్షన్ నియమాలు, ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి

    IPL: ఐపీఎల్ 2025 మెగా వేలం.. కొత్త రిటెన్షన్ నియమాలు, ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 07, 2024
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించిన రిటెన్షన్ నియమాలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల విడుదల చేసింది.

    ఈసారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచడం ద్వారా, ప్రాంచైజీలు ఒక్కో ఆటగాడిని పెద్ద మొత్తానికి కాపాడుకోవచ్చు.

    ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అక్టోబర్ 31లోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

    వేలం నవంబర్ మూడో వారంలో జరగనున్నట్లు తెలిసింది. ఐపీఎల్ 2024 అనంతరం, ఆరుగురు భారత ఆటగాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోవడం జరిగింది.

    వారిలో రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ లాంటి వారు అరంగేట్రం చేశారు.

    Details

    రి

    దీంతో, వీరికి అన్‌క్యాప్డ్ ప్లేయర్ అనే ట్యాగ్ పోయింది, అయితే వీరిని రూ. 4 కోట్లతో రిటైన్ చేసుకునే అవకాశం ప్రాంచైజీలకు ఉండదు.

    ఒకవేళ వీరిని రిటైన్ చేస్తే, కనీసం రూ. 11 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

    ఇక ప్రాంచైజీలు ఈ ఆటగాళ్లను ఎంత భారీ ధరకు కొనుగోలు చేస్తాయో చూడాలి.

    ప్రస్తుత సీజన్‌లో రియాన్ పరాగ్ (రాజస్థాన్), తుషార్ దేశ్‌పాండే (చెన్నై), సాయి సుదర్శన్ (గుజరాత్), అభిషేక్ శర్మ (సన్‌రైజర్స్), నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్), మయాంక్ యాదవ్ (లక్నో) వంటి ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్నారు.

    మెగా వేలం ముందు, కొత్త రిటెన్షన్ నియమాలు ప్రాంచైజీల ఆర్థిక వ్యూహాలను మార్చడం, ఆటగాళ్లకు సంబంధించిన ప్రాధాన్యతను పెంచడం అనేది ఆసక్తికరంగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఐపీఎల్

    SRH Vs MI: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌.. ముంబై ఇండియన్స్ కి ఎదురు దెబ్బ సూర్యకుమార్ యాదవ్
    IPL 2024 RCB VS KKR: స్వదేశంలో..సంచలనం నమోదు చేస్తారా? క్రీడలు
    IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు .. KKR-RR, GT-DC మ్యాచ్‌లు రీషెడ్యూల్  క్రీడలు
    IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్​ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని రాజస్థాన్

    క్రికెట్

    Virat Kohli-Cricket: ఓవర్ టూ విరాట్ కోహ్లీ...హల్లో హల్లో సునీల్ గవాస్కర్.. విరాట్ కోహ్లీ
    టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ  విరాట్ కోహ్లీ
    Sucessful Indian Coach : భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన ఐదుగురు కోచ్‌లు..ఎవరంటే..? ఐసీసీ
    Srilanka: శ్రీలంక మాజీ క్రికెటర్ నిరోషన దారుణ హత్య.. స్థానిక మీడియా ప్రకటన శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025