NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Match fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక క్రికెటర్ అరెస్టు!
    తదుపరి వార్తా కథనం
    Match fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక క్రికెటర్ అరెస్టు!
    మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక క్రికెటర్ అరెస్టు!

    Match fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక క్రికెటర్ అరెస్టు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 06, 2023
    06:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేననాయక్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు.

    అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బుధవారం శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ దర్యాప్తు బృందానికి అతడు లొంగిపోయాడు.

    అనంతరం సచిత్ర సేనా నాయక్ ను దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. దీనిపై దర్యాప్తును ప్రారంభించిన కొలంబో కోర్టు మూడు వారాల కిందటే అతడు విదేశాలకు వెళ్లకుండా స్టే విధించింది.

    శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి న్యాయ విచారణకు హజరుకానున్న మొదటి క్రికెటర్ సేనా నాయకే కావడం విశేషం.

    Details

    లంక్ ప్రీమియర్ లీగ్ మ్యాచులో ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు

    సేనా నాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచులో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

    దీని కోసం ఇద్దరు ఆటగాళ్లను సేనా నాయకే టెలిఫోన్‌లో సంప్రదించినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి.

    ఇక సేనానాయకే పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టాలని క్రీడాశాఖ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ను అటార్నీ జనరల్ కోరారు.

    శ్రీలంక తరుపున 49 వన్డేలు, 24 టీ20 మ్యాచులు, ఒక టెస్టు మ్యాచును ఆడాడు. 2012 నుంచి 2016 వరకు శ్రీలంక తరుఫున ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 53 వికెట్లు, టీ20ల్లో 25 వికెట్లను పడగొట్టాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీలంక
    క్రికెట్

    తాజా

    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు

    శ్రీలంక

    వన్డేల్లో శ్రీలంక పేసర్ అరంగ్రేటం క్రికెట్
    దసున్ శనక సెంచరీ వృథా క్రికెట్
    శ్రీలంక రెండో వన్డేలో పుంజుకునేనా..? భారత జట్టు
    వన్డేలోకి అరంగ్రేటం చేసిన శ్రీలంక ఆటగాడు ఫెర్నాండో క్రికెట్

    క్రికెట్

    చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. వన్డే మ్యాచులో భారీ డబుల్ సెంచరీ టీమిండియా
    WI vs IND: భారత జట్టుకు పరీక్షగా మారిన నాలుగో టీ20; అందరి కన్ను అతని మీదే  ఇండియా
    ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు 11.45కోట్లు వసూలు చేయడంపై కోహ్లీ రియాక్షన్   విరాట్ కోహ్లీ
    IND vs WI 4th T20: వెస్టిండిస్‌ను చిత్తు చేసిన టీమిండియా; సిరీస్ 2-2తో సమం  టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025