LOADING...
AUS vs IND : 'రో-కో' మెరుపులు.. ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుపు
సెంచరీతో విజృంభించిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుపు

AUS vs IND : 'రో-కో' మెరుపులు.. ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 237 పరుగులు చేసి ఆలౌటైంది. లక్ష్య చేధనంలో రోహిత్ శర్మ (121*), విరాట్ కోహ్లీ (74*) పరుగులతో దుమ్మురేపారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు అజేయంగా 168 పరుగులు జోడించి, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఏకంగా భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇక టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లతో రాణించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుపు