LOADING...
WPL: ఉత్కంఠ పోరులో దిల్లీపై ఆర్సీబీ విజయం
ఉత్కంఠ పోరులో దిల్లీపై ఆర్సీబీ విజయం

WPL: ఉత్కంఠ పోరులో దిల్లీపై ఆర్సీబీ విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
11:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 ట్రోఫీ విజేతగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిలిచింది. ఫైనల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో బెంగళూరు జట్టు విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు, 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేరుకుంది. జార్జియా వోల్‌ 79, స్మృతి మంధాన 87 రన్స్‌ చేశారు. దిల్లీ బౌలర్లలో చినెల్లి హెన్రీ 2 వికెట్లు పడగొట్టింది. మిన్ను మణి, నందనీ శర్మ చెరో వికెట్‌ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డబ్ల్యూపీఎల్‌ విజేత ఆర్సీబీ

Advertisement