WPL: ఉత్కంఠ పోరులో దిల్లీపై ఆర్సీబీ విజయం
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 05, 2026
11:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 ట్రోఫీ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన పోరులో బెంగళూరు జట్టు విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెంగళూరు, 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను చేరుకుంది. జార్జియా వోల్ 79, స్మృతి మంధాన 87 రన్స్ చేశారు. దిల్లీ బౌలర్లలో చినెల్లి హెన్రీ 2 వికెట్లు పడగొట్టింది. మిన్ను మణి, నందనీ శర్మ చెరో వికెట్ తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ
𝐓𝐰𝐨-𝐭𝐢𝐦𝐞 C𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 𝐨𝐟 𝐭𝐡𝐞 #𝐓𝐀𝐓𝐀𝐖𝐏𝐋. 🏆❤️🔥
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 5, 2026
From the first ball to the final roar, we owned the journey. 🔴✨
Top of the table all season, with a new star shining every night. 🌟
Built on belief 🤝, powered by depth 💪, and driven by togetherness ❤️🔥.
A… pic.twitter.com/oVXOAfMw0l