RR vs CSK: అర్థ సెంచరీతో బ్యాట్ ఝళిపించిన యశస్వి; చెన్నై లక్ష్యం 203పరుగులు
జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20ఓవర్లు ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 202పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ దూకుడుకు ధృవ్ జూరుల్, జోస్ బట్లర్ ఆట తోడవడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. స్కోరు బోర్డు వివరాలు: యశస్వి జైశ్వాల్: 77పరుగులు (43బంతులు, 8ఫోర్లు, 4సిక్సర్లు) జోస్ బట్లర్: 27పరుగులు (21బంరులు, 4ఫోర్లు) ధృవ్ జూరెల్: 34పరుగులు (15బంతులు, 3ఫోర్లు, 2సిక్సర్లు) దేవ్ దత్ పడిక్కల్: 27పరుగులు (13బంతులు, ఫోర్లు) సంజూ శాంసన్: 17పరుగులు (17బంతులు 1 ఫోర్) హిట్మేయర్: 8పరుగులు (10బంతులు)