NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష
    తదుపరి వార్తా కథనం
    దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష
    సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష

    దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 10, 2023
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

    ఐసీసీ మెగా టోర్నీలో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా - పాకిస్థాన్ జట్లు సెమీస్‌లో తలపడితే చూడాలని ఉందని ఆకాంక్షించారు.

    భారత్ వేదికగా వచ్చే అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది.

    ఈ మేరకు భారత్ లోని 10 మైదానాల్లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్‌ సైతం విడుదలైంది. వన్డే వరల్డ్ కప్ లో విన్నర్ గా నిలిచేందుకు అన్ని జట్లు కసరత్తును మొదలుపెట్టాయి.

    మరో వైపు స్వదేశంలో జరగనన్న ఈ మెగా టోర్నీలో విజేతగా ఎవరు నిలుస్తారనే అంశంపై మాజీ క్రికెట్ స్టార్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

    DETAILS

    కచ్చితంగా భారత్ నౌకౌట్ దశ దాటుతుంది : సౌరవ్ గంగూలీ

    ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

    ఆసీస్, ఇంగ్లండ్ , భారత్ జట్లు సెమీస్‌కు చేరేందుకు అవకాశాలు ఉన్నాయని గంగూలీ అన్నారు. అయితే మెగా టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టును అంచనా వేయడం కష్టమన్నారు.

    కివీస్ కు సైతం సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. పాక్ సెమిస్ కు చేరే అవకాశం ఉందని దాదా వివరించారు. ఒకవేళ పాక్ సెమీస్ కు చేరితే ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగనుందన్నారు.

    ప్లాన్ అమలులో లోపాల కారణంగా గతంలో పలు టోర్నీల్లో భారత్ నాకౌట్ దశల్లోనే వెనక్కి రావాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కానీ ఈసారి టీమిండియా నాకౌట్ దశను తప్పకుండా దాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    పాకిస్థాన్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    టీమిండియా

    యూరప్ నడిబొడ్డున రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన సురేష్ రైనా.. పిక్స్ వైరల్ సురేష్ రైనా
    7 నెలల తర్వాత టీమిండియా జట్టులోకి సంజు శాంసన్.. ఈసారైనా! సంజు శాంసన్
    పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవని టీమిండియా.. కారణమిదే! ఐసీసీ
    INDvsWI: టీ20 జట్టులోకి తెలుగు తేజం.. ఇక విండీస్ బౌలర్లకు చుక్కలే!  క్రికెట్

    పాకిస్థాన్

    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తాజా వార్తలు
    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి తాజా వార్తలు
    పాకిస్థాన్: ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులు విసిరిన ఇమ్రాన్‌ మద్దతుదారులు  తాజా వార్తలు
    ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025