NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మహిళా రెజ్లర్లపై కోచ్‌లు లైంగిక వేధింపులు
    తదుపరి వార్తా కథనం
    మహిళా రెజ్లర్లపై కోచ్‌లు లైంగిక వేధింపులు
    రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

    మహిళా రెజ్లర్లపై కోచ్‌లు లైంగిక వేధింపులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 19, 2023
    12:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోచ్‌ల వేధింపులు తాళలేక 30మంది మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నాకు దిగారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేష్ పొగట్, సాక్షి మాలిక్ లైగింక వేధింపుల ఆరోపణలను చేశారు.

    చాలా ఏళ్లుగా జాతీయ కోచ్‌లు రెజ్లర్లను లైంగికంగా వేధిస్తూ, చంపుతామని బెదిరిస్తున్నారని పొగట్ చెప్పింది. ఈ ధర్నాలో ఆమెతో పాటు రెజ్లర్లు పాల్గొన్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిని తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

    జాతీయ శిబిరాల్లో కోచ్‌లు, డబ్ల్యుఎఫ్‌ఐ ప్రెసిడెంట్ ద్వారా మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యారని ఫోగట్ పేర్కొంది, పలువురు యువతులు రెజ్లర్లకు ఫిర్యాదు చేసి, ఏడ్చారని ఆమె తెలిపారు.

    భూషణ్ శరణ్ సింగ్

    బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు : భూషణ్ శరణ్ సింగ్

    కనీసం 20మంది బాలికలు జాతీయ శిబిరంలో లైంగిక వేధింపులకు గురయ్యారని, అధికారుల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయని ఫోగట్‌ వాపోయింది.

    మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని ఖండించారు. అలాంటిది జరిగితే తానే ఉరేసుకుంటానని చెప్పాడు.

    వాళ్లంతా జాతీయ పోటీల్లో పాల్గొనడానికి గానీ, ట్రయల్స్ ఇవ్వడానికి గానీ సిద్ధంగా లేరన్నారు. కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని భూషణ్ చెప్పారు.

    కొత్త రెజ్లర్ల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే మొత్తం సమాఖ్యను తొలగించాలని ఒలింపిక్ రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పారు. కొత్త సమాఖ్య ఉనికిలోకి రావాలంటే కొన్ని విషయాలపై కచ్చితంగా విచారణ జరగాలన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ప్రపంచం

    తాజా

    Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి! హైదరాబాద్
    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా

    భారతదేశం

    దసున్ శనక సెంచరీ వృథా క్రికెట్
    Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక ఆండ్రాయిడ్ ఫోన్
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం కార్
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ టాటా

    ప్రపంచం

    మాంచెస్టర్ సిటీతో జియో కీలక ఒప్పందం ఫుట్ బాల్
    ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్ మెటా
    స్వియాటెక్ పై జెస్సికా పెగులా విజయం టెన్నిస్
    టీ20 సిరీస్‌పై భారత్ కన్ను భారత జట్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025