NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి 
    తదుపరి వార్తా కథనం
    ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి 
    ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి

    ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Aug 09, 2023
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటలీలోని లాంపెడుసా ద్వీపం సమీపంలోని సెంట్రల్ మధ్యదరా సముద్రంలో గత వారం ఓడ ప్రమాదంలో 41మంది వలసదారులు మరణించారని అన్సా వార్తా సంస్థ బుధవారం నివేదించింది.

    ఈ ప్రమాదంలో కొంతమంది ప్రాణాలతో బయటపడినట్లు చెప్పింది. ప్రమాద సమయంలో పడవలో 45 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

    వలస సంక్షోభానికి హాట్ స్పాట్ అయిన ట్యునీషియాలోని స్ఫాక్స్ నుంచి గురువారం ఉదయం పడవ బయలుదేరింది.

    అయితే బయలుదేరిన కొన్ని గంటలకే ఓడ బోల్తా పడి మునిగిపోయిందని ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు.

    ప్రాణాలతో బయటపడిన వారిలో ఐవరీ కోస్ట్, గినియాకు చెందిన ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వారిని కార్గో షిప్ సహాయంతో రక్షించి, ఆపై ఇటాలియన్ కోస్ట్ గార్డ్ నౌకలోకి తరలించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కొందరిని రక్షించిన కోస్ట్ గార్డ్

    #BREAKING – #Italy: 41 dead in migrant shipwreck off the island of Lampedusa, ANSA News Agency reported citing survivors' accounts. The boat set sail frm Sfax, #Tunisia pic.twitter.com/H3ZmVIN50P

    — Jack Straw (@JackStr42679640) August 9, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇటలీ
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఇటలీ

    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ ప్రకటన
    ఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు  తాజా వార్తలు
    ఉత్తర ఇటలీని ముంచెత్తిన వరదలు; 9మంది మృతి; ఫార్ములా వన్ రేసు రద్దు వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    33 ఏళ్ల లవర్ కోసం రూ.900 కోట్ల వీలునామా రాసిచ్చిన మాజీ ప్రధాని ప్రధాన మంత్రి

    తాజా వార్తలు

    కూతురు ఆరోగ్యంపై బిపాస బసు ఎమోషనల్.. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నట్లు వెల్లడి  బాలీవుడ్
    ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ : డెలివరీ బాయ్‌ అవాతారం ఎత్తిన జొమాటో సీఈఓ  స్నేహితుల దినోత్సవం
    Jammu and Kashmir: నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్; ఇద్దరు ఉగ్రవాదులు హతం  జమ్ముకశ్మీర్
    మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి మొరాకో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025