NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / టిబెట్‌లోని జిజాంగ్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు 
    తదుపరి వార్తా కథనం
    టిబెట్‌లోని జిజాంగ్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు 
    టిబెట్‌లోని జిజాంగ్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు

    టిబెట్‌లోని జిజాంగ్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు 

    వ్రాసిన వారు Stalin
    Jun 13, 2023
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టిబెట్‌లోని జిజాంగ్ ప్రాంతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపనలు వచ్చాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) ఒక ట్వీట్‌లో తెలిపింది.

    భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:23 గంటలకు జిజాంగ్ ప్రాంతంలో 106 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది.

    తెల్లవారు జామున భూకంపం రావడంతో నిద్రపోతున్న జనం ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, ఇళ్లలోని పరుగులు తీశారు.

    అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చేసిన ట్వీట్ 

    Earthquake of Magnitude:4.3, Occurred on 13-06-2023, 03:23:05 IST, Lat: 32.92 & Long: 86.93, Depth: 106 Km ,Location: Xizang for more information Download the BhooKamp App https://t.co/z7JAWXGxpt@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES @KirenRijiju pic.twitter.com/4RsK0ey28t

    — National Center for Seismology (@NCS_Earthquake) June 12, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    భూకంపం

    టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు టర్కీ
    టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు ప్రపంచం
    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు ప్రపంచం
    టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ ప్రపంచం

    తాజా వార్తలు

    IATA: ఎయిర్‌లైన్ పరిశ్రమలో జోష్; ఈ ఏడాది లాభం రూ.80వేల కోట్లు దాటొచ్చని అంచనా  విమానం
    36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఎయిర్ ఇండియా
    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  లోక్‌సభ
    కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ  నైరుతి రుతుపవనాలు

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి అమెరికా
    రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి  తాజా వార్తలు
    సొంత నగరంపైనే రష్యా యుద్ధవిమానం దాడి; డ్యామిట్ ఎలా జరిగింది?  రష్యా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025