English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే
    తదుపరి వార్తా కథనం
    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే
    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే

    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే

    వ్రాసిన వారు Stalin
    May 23, 2023
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియా సిడ్నీలోని పర్రమట్టా కౌన్సిల్ లార్డ్ మేయర్‌గా భారత సంతతికి చెందిన సమీర్ పాండే కొత్త లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు.

    పర్రమట్టా కౌన్సిల్‌కు భారత సంతతికి చెందిన మేయర్ తొలిసారిగా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు వచ్చిన రోజే భారత సంతతికి చెందిన సమీర్ పాండే మేయర్‌గా ఎన్నిక కావడం గమనార్హం.

    సమీర్ పాండే మొదటిసారిగా 2017లో కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు. 2022లో భారత ఉపఖండం నుంచి నగరానికి మొదటి డిప్యూటీ లార్డ్ మేయర్ అయ్యారు.

    సిడ్నీ

    ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాల్లో పర్రమట్టా ఒకటి

    ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని పర్రమట్టా రాష్ట్ర సభ్యురాలుగా ఎన్నికైన డోనా డేవిస్ తన పదవి నుంచి తప్పుకోడవంతో సమీర్ పాండేకు అవకాశం దక్కింది.

    ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాల్లో ఒకటైన పర్రమట్టా కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం చాలా గొప్పగా ఉందని సమీర్ పాండే పేర్కొన్నారు.

    పర్రమట్టా నగరం గ్రేటర్ సిడ్నీకి గుండెలాంటిదని, సిడ్నీలోనే అత్యుత్తమ ప్రదేశమని చెప్పారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా
    తాజా వార్తలు
    భారతదేశం
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    ITRFiling: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఫారం 16కు సంబంధించి కీలక మార్పులు.. జీతం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం  రైల్వే శాఖ మంత్రి
    Gold Rate: మళ్లీ రూ.లక్ష మార్క్‌ దాటిన బంగారం ధర  బంగారం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100 స్టాక్ మార్కెట్

    ఆస్ట్రేలియా

    తాలిబన్ల ఎఫెక్టుతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్
    పాకిస్తాన్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా క్రికెట్
    టీ20ల్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మేగాన్ షట్ అద్భుత రికార్డు క్రికెట్
    బిగ్‌బాష్ లీగ్‌లో ఆరోన్ పింఛ్ అద్భుత ఘనత క్రికెట్

    తాజా వార్తలు

    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు  విశాఖపట్టణం
    దేశంలో కొత్తగా 865మందికి కరోనా; యాక్టివ్ కేసులు 9,092 కరోనా కొత్త కేసులు
    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ భారతదేశం
    తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు తెలంగాణ

    భారతదేశం

    రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం ఆటో మొబైల్
    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్ ఐఎంఎఫ్
    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  చైనా
    మేఘాలయలోని సిజు గుహలో కొత్తజాతి కప్పలను కనుగొన్న శాస్త్రవేత్తలు ప్రపంచం

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    కెనడాలో మరో దేవాలయంపై హిందూ వ్యతిరేకుల అక్కసు కెనడా
    వాతావరణ మార్పులతో విజృంభిస్తున్న డెంగ్యూ, చికున్‌గున్యా; 129 దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు ఇజ్రాయెల్
    'ఫోర్బ్స్ 2023' జాబితాలో రికార్డుస్థాయిలో భారతీయ బిలియనీర్లు; కొత్తగా 16 మందికి చోటు ముకేష్ అంబానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025