NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్
    తదుపరి వార్తా కథనం
    సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్
    తన క్రిప్టో వాలెట్ హ్యాక్ అయిందని ట్వీట్ చేసిన ల్యూక్ డాష్జర్

    సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 02, 2023
    05:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రిప్టోకరెన్సీ ప్రధాన డెవలపర్‌లలో ఒకరైన బిట్‌కాయిన్ ల్యూక్ డాష్జర్ కు ఈ కొత్త సంవత్సరం అంతగా కలిసిరాలేదు. అతని క్రిప్టో వాలెట్ హ్యాక్ దాడికి గురైంది, అతని వ్యక్తిగత హోల్డింగ్స్ నుండి 216.93 బీట్ కాయిన్ల నష్టానికి దారితీసింది. ఒక్కో బీట్ కాయిన్ ధర $16,570 (దాదాపు రూ. 13.7 లక్షలు)గా ఉంది. అంటే, $3.6 మిలియన్లు (దాదాపు రూ. 30 కోట్లు) నష్టపోయారు.

    హ్యాకర్లు డాష్జర్ ప్రెట్టీ గుడ్ ప్రైవసీ (PGP) కీని ఉపయోగించుకున్నారు. ఇది ఫండ్ డ్రెయిన్‌ను అమలు చేయడానికి హ్యాకర్(లు)కు రెండు ప్రైవేట్ కీలకు అనుమతినిస్తుంది.

    ఈ విషయంపై డాష్జర్ ట్వీట్ చేసి, హ్యాకింగ్ వివరాలను పంచుకున్నాడు. ప్రస్తుతానికి, హ్యాక్ ఎలా జరిగిందనే దానిపై ఖచ్చితమైన వివరాలు తెలీదు.

    బిట్ కాయిన్

    డాష్జర్ తన బిట్ కాయిన్ ని సెల్ఫ్-కస్టడీ వాలెట్‌లో ఉంచారు

    Binance క్రిప్టో ఎక్స్ఛేంజ్ CEO అయిన చాంగ్ పెంగ్ జావో, డాష్జర్ తన బిట్ కాయిన్ ని సెల్ఫ్-కస్టడీ వాలెట్‌లో ఉంచుకున్నట్లు సూచన చేస్తూ ఈ సంఘటనపై 'విచారాన్ని' వ్యక్తం చేశారు.

    "సెల్ఫ్ కస్టడీకి భిన్నమైన రిస్క్‌లు ఉన్నాయి" అని జావో ట్వీట్ చేశారు. సెల్ఫ్-కస్టడీ వాలెట్‌లతో, వినియోగదారులు తమ ప్రైవేట్ కీలను వారి స్వంత సిస్టమ్‌లలో సేవ్ చేయడానికి ఏదైనా క్రిప్టో ఎక్స్ఛేంజ్ లేదా వాలెట్ ప్రొవైడర్‌పై ఆధారపడరు.

    క్రిప్టో ఎక్స్ఛేంజీలపై బ్యాక్-టు-బ్యాక్ హ్యాక్ దాడుల కారణంగా, $9.2 బిలియన్లు (సుమారు రూ. 76,760 కోట్లు) అంటే సుమారు 550,000 బిట్‌కాయిన్లను 2022లో క్రిప్టో ఎక్స్ఛేంజీల స్టోరేజిల నుండి సెల్ఫ్-కస్టడీ వాలెట్‌లకు తరలించారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫైనాన్స్
    వ్యాపారం
    ట్విట్టర్
    ప్రపంచం

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    ఫైనాన్స్

    2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు భారతదేశం
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ

    వ్యాపారం

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు భారతదేశం
    మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా? టెక్నాలజీ
    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం టెక్నాలజీ

    ట్విట్టర్

    "ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్ టెక్నాలజీ
    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం ఎలాన్ మస్క్
    వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు ఎలాన్ మస్క్
    ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్ టెక్నాలజీ

    ప్రపంచం

    శబాష్.. 5వేల మార్కును దాటిన డీన్ ఎల్గర్ క్రికెట్
    శ్రీలకం టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్‌కు విశ్రాంతి.. సంజుకు చోటు..! క్రికెట్
    ఇండియాలో పుట్టి.. కెన్యా జట్టుకు ప్రాతినిధ్యం క్రికెట్
    టీ20లో సక్సస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025