NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలి: ఐక్యరాజ్యసమితిలో భారత్ 
    తదుపరి వార్తా కథనం
    భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలి: ఐక్యరాజ్యసమితిలో భారత్ 
    భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలి: ఐక్యరాజ్యసమితిలో భారత్

    భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలి: ఐక్యరాజ్యసమితిలో భారత్ 

    వ్రాసిన వారు Stalin
    Jun 02, 2023
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలని, దాని ప్రస్తుత నిర్మాణం దిక్కుమాలిన విధంగా ఉందని, అది అనైతికమైనదని భారత్ అభిప్రాయపడింది.

    భద్రతా మండలి ప్రస్తుత నిర్మాణం కొత్త శక్తుల పెరుగుదల, మారుతున్న భౌగోళిక రాజకీయ దృక్కోణాన్ని ప్రతిబింబించదన్నారు, ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్.

    ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భద్రతా మండలి సంస్కరణపై రౌండ్ టేబుల్‌ సమావేశంలో బ్రెజిల్, భారతదేశం, దక్షిణాఫ్రికా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్‌కు చెందిన శాశ్వత ప్రతినిధులు మాట్లాడారు.

    భారత్ తరఫున కాంబోజ్ మాట్లాడారు. యూఎన్ఎస్‌సీ సంస్కరణ ఆవశ్యకతను ఈ సందర్భంగా కాంబోజ్ నొక్కి చెప్పారు.

    ఐరాస

    ప్రస్తుత భద్రతా మండలి అసమర్థమైనది: ఓఆర్ఎఫ్ అధ్యక్షుడు సమీర్ సరన్ 

    వాతావరణ మార్పు, ఉగ్రవాదం, మహమ్మారి, మానవతా సంక్షోభాలకు సమిష్టి కృషి, భాగస్వామ్యాలు చాలా అవసరం అని కాంబోజ్ అన్నారు. భద్రతా మండలి సంస్కరణకు సమయం ఆసన్నమైందని ఆమె చెప్పారు.

    భారతదేశపు ప్రముఖ థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) అధ్యక్షుడు సమీర్ సరన్ మాట్లాడుతూ, గత శతాబ్దపు యుద్ధ విజేతల సమూహం నేటి ప్రపంచాన్ని నిర్వహించే బాధ్యతను కలిగి ఉండటం సరికాదన్నారు.

    ప్రస్తుత భద్రతా మండలి అసమర్థమైనదని సరన్ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ సహా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు నిర్మాణాన్ని ఎలా అంగీకరించాలని ప్రశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐక్యరాజ్య సమితి
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఐక్యరాజ్య సమితి

    భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ కైలాసం
    పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్
    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే' ప్రపంచం
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ భారతదేశం

    తాజా వార్తలు

    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక దిల్లీ
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ  ఎయిర్ ఇండియా

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    న్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్  కిరెణ్ రిజిజు
    జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన ఆర్ బి ఐ
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025