NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Libya: లిబియా తీరంలో మునిగిన పడవ.. 61 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Libya: లిబియా తీరంలో మునిగిన పడవ.. 61 మంది మృతి
    Libya: లిబియా తీరంలో మునిగిన పడవ.. 61 మంది మృతి

    Libya: లిబియా తీరంలో మునిగిన పడవ.. 61 మంది మృతి

    వ్రాసిన వారు Stalin
    Dec 17, 2023
    10:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యధరా సముద్రం లిబియా తీరంలో జరిగిన ఓడ ప్రమాదంలో 60 మందికి పైగా వలసదారులు మునిగిపోయారని భావిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది.

    శనివారం సుమారు 86 మందితో ఓడ జువారా నగరం నుంచి బయలుదేరిందని తెలిపింది.

    ఎత్తైన అలలకు పడవ మునిగిందని, దీంతో పిల్లలతో సహా 61 మంది వలసదారులు మునిగిపోయారని ఐఓఎం తెలిపింది.

    మధ్యధరా సముద్రం దాటి ఐరోపాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వలసదారులకు లిబియా తీరాన్ని ఉత్తమ మార్గంగా భావిస్తారు.

    ఒక్క ఈ ఏడాదిలోనే 2,200 మందికి పైగా ప్రజలు ఈ క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించి మునిగిపోయారని ఐఓఎం పేర్కొంది.

    లిబియా

    మృతి చెందిన వారందరూ ఆఫ్రికన్స్‌  

    తాజా ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది నైజీరియా, గాంబియా, ఇతర ఆఫ్రికన్ దేశాలకు చెందినవారని ఐఓఎం తెలిపింది.

    ప్రాణాలతో బయటపడిన 25 మందిని లిబియా నిర్బంధ కేంద్రానికి తరలించారని, వారికి వైద్య సహాయం అందిస్తున్నామని కూడా వెల్లడించింది.

    జూన్‌లో దక్షిణ గ్రీస్‌లో ఫిషింగ్ బోట్ మునిగిపోవడంతో కనీసం 78 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 100 మందిని రక్షించారు.

    ట్యునీషియా, లిబియా నుంచి ఈ సంవత్సరం 1,53,000 కంటే ఎక్కువ మంది వలసదారులు ఇటలీకి చేరుకున్నట్లు ఐఓఎం పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లిబియా
    సముద్రం
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    లిబియా

    Libya floods: శవాల దిబ్బగా లిబియాలో డెర్నా నగరం.. 'డేనియల్' తుపాను ధాటికి 5,300పైగా మృతి  భారీ వర్షాలు
    లిబియాలో కొట్టుకుపోయిన డ్యామ్..12 వేల మంది మృతితో శవాల దిబ్బగా మారిన డెర్నా  భారీ వర్షాలు

    సముద్రం

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    2031లో ISSని పసిఫిక్ మహాసముద్రంలో పడేయనున్న నాసా నాసా
    ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ  ముంబై
    అందమైన బీచ్‌లు అంటే మీకు ఇష్టమా.. ప్రపంచంలోని ఆహ్లాదకరమైన బీచ్‌లు ఇవే లైఫ్-స్టైల్

    తాజా వార్తలు

    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  కేంద్ర కేబినెట్
    Mohan Yadav: రాజకీయాల్లోకి వచ్చిన 10ఏళ్లకే వరించిన సీఎం పదవి మధ్యప్రదేశ్
    Rajasthan cm: నేడు రాజస్థాన్‌లో బీజేపీ కీలక సమావేశం.. తేలనున్న ముఖ్యమంత్రి ఎంపిక రాజస్థాన్
    Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త  రైతుబంధు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025