NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మైక్రో సాఫ్ట్ పై 60 మిలియన్ యూరోల జరిమానా విధించిన వాచ్ డాగ్
    తదుపరి వార్తా కథనం
    మైక్రో సాఫ్ట్ పై  60 మిలియన్ యూరోల జరిమానా విధించిన వాచ్ డాగ్
    పరిష్కారానికి కంపెనీకి 3నెలల సమయం ఇవ్వబడింది.

    మైక్రో సాఫ్ట్ పై 60 మిలియన్ యూరోల జరిమానా విధించిన వాచ్ డాగ్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 23, 2022
    09:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పై 60 మిలియన్ల జరిమానా విధించినట్లు ఫ్రాన్స్ ప్రైవసీ సంస్థ వాచ్‌డాగ్ తెలిపింది.

    మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్ కుకీలను అంగీకరించడమే తప్ప వాటిని తిరస్కరించడానికి అనుమతించే వ్యవస్థను ఏర్పాటు చేయలేదని CNIL పేర్కొంది.

    ఫ్రెంచ్ రెగ్యులేటర్ పరిశోధనల తర్వాత, వినియోగదారులు ఈ సైట్‌లోకి వెళ్ళినప్పుడు, కుక్కీలు వారి అనుమతి లేకుండా వారి టెర్మినల్‌లోకి వెళ్తున్నాయి. అయితే ఈ కుక్కీలు మిగతావాటితో పాటు ప్రకటనల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని అని తెల్సుకున్నారు. సమస్యను సరిదిద్దడానికి కంపెనీకి మూడు నెలల సమయం ఇవ్వబడింది.

    వెబ్‌సైట్‌ లోకి వెళ్ళినప్పుడు సెషన్ గురించి సమాచారాన్ని సేవ్ చేయడానికి వెబ్ బ్రౌజర్‌ల అనుమతి కోసం వినియోగదారు కంప్యూటర్‌లో కుక్కీలు ఇన్‌స్టాల్ చేయబడతాయి.

    మైక్రో సాఫ్ట్

    కుక్కి అనుమతికి ఒక క్లిక్ తిరస్కరించడానికి రెండుసార్లు క్లిక్ చెయ్యాలి

    ఆన్‌లైన్ బ్రౌజింగ్‌ను ట్రాక్ చేసే చిన్న డేటా ఫైల్స్, కుకీల ద్వారా సేకరించిన డేటా నుండి పరోక్షంగా ఉత్పత్తి చేయబడిన ప్రకటనల లాభాల నుండి కంపెనీ ఆర్జించిన లాభాల కారణంగా జరిమానా సమంజసమేనని CNIL తెలిపింది.

    అన్ని కుక్కీలను వెంటనే ఆమోదించడానికి వినియోగదారు కోసం ఒక బటన్‌ ఉంది అయితే వాటిని తిరస్కరించడానికి మాత్రం రెండు క్లిక్‌లు అవసరం అని పేర్కొంది బింగ్.

    కుకీల వినియోగంలో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడినందుకు గూగుల్, ఫేస్‌బుక్‌లకు ఫ్రెంచ్ రెగ్యులేటర్ 150 , 60 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.

    EU ప్రజల వ్యక్తిగత డేటాను యునైటెడ్ స్టేట్స్‌లోని సర్వర్‌లకు పంపే సంస్థలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. టెక్ దిగ్గజాలు ఐరోపా అంతటా కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    ప్రపంచం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    టెక్నాలజీ

    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు టెక్నాలజీ
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ ఆటో మొబైల్
    'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్ టెక్నాలజీ
    2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం టెక్నాలజీ

    ప్రపంచం

    T 20 సారిథిగా హార్థిక్ పాండ్యా..! క్రికెట్
    కుల్దీప్‌ను పక్కన పెట్టడం.. నమ్మశక్యంగా లేదు : గవాస్కర్‌ క్రికెట్
    మినీ ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలవుతాయా..? క్రికెట్
    సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌‌ విడుదలకు కారణం అదేనట! అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025