NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Nepal-Hundred Rupees Note-New places: మూడు కొత్త భూభాగాలతో వంద నోటును ముద్రించనున్న నేపాల్​....అభ్యంతరం తెలిపిన భారత్
    తదుపరి వార్తా కథనం
    Nepal-Hundred Rupees Note-New places: మూడు కొత్త భూభాగాలతో వంద నోటును ముద్రించనున్న నేపాల్​....అభ్యంతరం తెలిపిన భారత్
    నేపాల్​ రూ.100 నోటు

    Nepal-Hundred Rupees Note-New places: మూడు కొత్త భూభాగాలతో వంద నోటును ముద్రించనున్న నేపాల్​....అభ్యంతరం తెలిపిన భారత్

    వ్రాసిన వారు Stalin
    May 04, 2024
    12:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేపాల్​ దేశం విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోంది.

    తాజాగా మూడు కొత్త భూభాగాలతో కూడిన వంద రూపాయల నోటును ఆ దేశం పునర్ముద్రించనున్నట్లు

    ప్రకటించింది.

    వివాదాస్పద భూభాగాలైన లిపులేఖ్​, లింపియాధురా, కాలాపానీలతో కొత్త పటాన్ని ఏర్పాటు చేసింది.

    నేపాల్​ ప్రధాని పుష్పకుమార్​ దహల్​ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ సమాచార ప్రసార శాఖ మంత్రి రేఖా శర్మ మీడియాకు తెలిపారు.

    నేపాల్​ పునర్ముద్రించనున్న కొత్త వంద రూపాయల నోటుపై ఉన్న భూభాగాలు భారత్​ కు చెందినవి.

    నేపాల్​ చర్య పట్ల ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిని కృత్రిమ విస్తరణగా అభివర్ణించింది.

    సిక్కిం, పశ్చిమబెంగాల్​, బీహార్​, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ ప్రదేశ్​లతో నేపాల్​తో 1850 కి.మీ.సరిహద్దును పంచుకుంటోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరెన్సీ
    నేపాల్
    ఇండియా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కరెన్సీ

    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ
    రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన ఆర్ బి ఐ
    రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే ఆర్ బి ఐ

    నేపాల్

    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం విమానం
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి

    ఇండియా

    NCERT : చరిత్ర పుస్తకాల్లో రామాయణం,మహాభారతం.. NCERT కీలక సిఫార్సులు ఇండియా లేటెస్ట్ న్యూస్
    ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ప్రింటెండ్ దేవాలయం.. ఎక్కడుందో తెలుసా..! తెలంగాణ
    Uttarkashi Tunnel Rescue: మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి భారత సైన్యం  ఉత్తరాఖండ్
    Lorry driver: తాగి రైలు పట్టాలపై లారీని నిలిపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే? పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025