NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Iran: ఇరాన్‌లో బస్సు బోల్తా పడి 35 మంది పాకిస్థానీ యాత్రికులు మృతి
    తదుపరి వార్తా కథనం
    Iran: ఇరాన్‌లో బస్సు బోల్తా పడి 35 మంది పాకిస్థానీ యాత్రికులు మృతి
    ఇరాన్‌లో బస్సు బోల్తా పడి 35 మంది పాకిస్థానీ యాత్రికులు మృతి

    Iran: ఇరాన్‌లో బస్సు బోల్తా పడి 35 మంది పాకిస్థానీ యాత్రికులు మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 21, 2024
    11:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇరాన్‌లోని యాజ్ద్‌లో చెక్‌పాయింట్ వద్ద బస్సు బోల్తా పడడంతో 35 మంది పాకిస్థానీ యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు.

    డాన్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు, వీరిలో ఎక్కువ మంది లర్కానా, సింధ్, ఘోట్కీ నగరాలకు చెందినవారు.

    బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడిందని, ఆ తర్వాత మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేకపోయింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రమాదం తర్వాత వీడియో 

    🚨🇮🇷BUS CRASH IN IRAN KILLS 28 PAKISTANI PILGRIMS

    A bus carrying 51 Shiite pilgrims from Pakistan to Iraq crashed in central Iran, killing 28 and injuring 23.

    The accident occurred in Yazd province as the pilgrims were en route to commemorate Arbaeen, a significant Shiite… pic.twitter.com/7V5mDdhzwp

    — Mario Nawfal (@MarioNawfal) August 21, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇరాన్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఇరాన్

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం విద్యార్థులు
    మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి ఇండియా
    ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి? అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025