NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / PM Modi: ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకువెళ్లాలి: ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకువెళ్లాలి: ప్రధాని మోదీ 
    ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకువెళ్లాలి: ప్రధాని మోదీ

    PM Modi: ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకువెళ్లాలి: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 11, 2025
    04:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కృత్రిమ మేధ (ఏఐ) అంశంలో అన్ని దేశాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

    ఏఐతో వచ్చే పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాలని హెచ్చరించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీ, పారిస్‌లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి సహ అధ్యక్షుడిగా హాజరై, పలు దేశాధినేతలు, టెక్నాలజీ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు .

    "ఏఐ ప్రభావంతో మన రోజువారీ పనుల్లో మార్పులు అనివార్యం. సాంకేతికత ఉద్యోగాలను తీసుకుపోతుందనుకోవడం తప్పు. నైపుణ్యాన్ని పెంచుకునే వారికి మాత్రమే మెరుగైన అవకాశాలు లభిస్తాయి. భారత్ డిజిటల్ మార్కెట్, వాణిజ్యం రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోంది," అని ప్రధాని మోదీ అన్నారు.

    వివరాలు 

    ఆవిష్కరణలను ప్రపంచ ప్రయోజనాల కోసం ఉపయోగించాలి

    "పాలన అంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడం, ప్రమాదాలను అరికట్టడం మాత్రమే కాదు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి.ఆవిష్కరణలను ప్రపంచ ప్రయోజనాల కోసం ఉపయోగించాలి," అని ఆయన సూచించారు.

    అంతేకాకుండా, సైబర్ సెక్యూరిటీ, డీప్‌ఫేక్స్, తప్పుడు సమాచారంపై కూడా మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

    సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉంచే విధంగా, ప్రజా ప్రాధాన్యతను కేంద్రంగా ఉంచుకుని అప్లికేషన్లు అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఫ్రాన్స్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    నరేంద్ర మోదీ

    Cherlapally Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ భారతదేశం
    Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన రేవంత్ రెడ్డి
    PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ..  రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన విశాఖపట్టణం
    Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. తిరుపతి

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    బీపీఓ ఉద్యోగాలపై AI తీవ్రమైన ఎఫెక్ట్: నాస్కామ్ చైర్మన్  తాజా వార్తలు
    దేశంలోనే తొలి AI టీచర్.. విద్యా బోధనలో కేరళ సరికొత్త ఆవిష్కరణ  కేరళ
    Google: AI యాప్‌ల కోసం కొత్త నిబంధనలను సెట్ చేసిన Google Play Store  గూగుల్
    Apple: AIని ప్రాసెస్ చేయడానికి సురక్షితమైన మార్గం ఆపిల్

    ఫ్రాన్స్

    నాలుగోరోజూ అట్టుడుకుతున్న ఫ్రాన్స్; 45,000మంది సైనికులు మోహరింపు తాజా వార్తలు
    భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్  భారతదేశం
    PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్ నరేంద్ర మోదీ
    Rafale-M fighters: భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్‌-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025