NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
    తదుపరి వార్తా కథనం
    భారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
    భారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

    భారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 21, 2023
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో విఫల కుట్ర జరిగిన నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాల స్వరం మారిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నాడు.

    కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్‌తో ఆయన బుధవారం మాట్లాడారు.

    అమెరికా నేరారోపణ మరింత హుందాగా వ్యవహరించాలని భారత ప్రభుత్వాన్ని ఒప్పించినట్లుగా కనిపిస్తోందని చెప్పారు.

    ముఖ్యంగా కెనడాపై దాడులకు దిగినంత మాత్రాన ఈ సమస్య సమసిపోదని, ఈ వ్యవహారం కారణంగా తాము భారత్‌తో గొడవకు దిగాలని కోరుకోవడం లేదని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.

    Details

    తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

    కెనడా ప్రజల భద్రత, హక్కులు, న్యాయపాలనకు ఇది పునాదిలాంటి విషయమని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యనించాడు.

    ఇదిలా ఉండగా.. ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ పన్నూని ఓ భారతీయుడు హత్య్ చేయించేందుకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

    ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా అనేకసార్లు ప్రస్తావించింది. ఈ ఆరోపణలపై తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

    ఇలాంటి వివాదాల కారణంగా భారత్, అమెరికా మధ్య మైత్రికి ఎలాంటి ఇబ్బంది రాదని, అగ్రరాజ్యంలో భారత్‌కి సుస్థితరమైన బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కెనడా
    అమెరికా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కెనడా

    సీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్‌ పోస్టు వెల్లడి అమెరికా
    26/11 ఉగ్రదాడులకు రెండురోజుల ముందు ముంబైలో బస చేసిన తహవుర్ రాణా  ముంబై
    నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర  వ్యాఖ్యలు  సుబ్రమణ్యం జైశంకర్
    కెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత  భారతదేశం

    అమెరికా

    US's Cincinnati: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరు మృతి తుపాకీ కాల్పులు
    గాజాలో అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది; అమెరికా సూచనను తిరస్కరించిన నెతన్యాహు  హమాస్
    Israel-Hamas war: గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికాపై అరబ్ దేశాల ఒత్తిడి  ఇజ్రాయెల్
    US Nuclear Weapon: రష్యాలో 300,000 మందిని ఒకేసారి చంపగల అణుబాంబును తయారు చేస్తున్న అమెరికా ఆయుధాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025