NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు
    తదుపరి వార్తా కథనం
    Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు
    Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు

    Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు

    వ్రాసిన వారు Stalin
    Feb 07, 2024
    09:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.

    తాజాగా మంగళవారం ఎర్ర సముద్రంలో రెండు నౌకలపై హౌతీ రెబెల్స్ డ్రోన్ దాడి చేసినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ అండ్ సెక్యూరిటీ సంస్థ ఆంబ్రే తెలిపింది.

    మొదటి దాడి ఎర్ర సముద్రం దక్షిణ భాగంలోని యెమెన్ నౌకాశ్రయానికి పశ్చిమాన జరిగినట్లు యూకే సంస్థ తెలిపింది.

    అయితే ఈ దాడిలో నౌక కిటికీలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ఈ దెబ్బతిన్న నౌకను యూకేకు చెందిన కార్గో షిప్‌గా ఆంబ్రే చెప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని వివరించింది.

    హౌతీ

    భారత్‌కు వస్తున్న అమెరికా ఓడపై దాడి

    యెమెన్‌లోని దక్షిణ ఓడరేవు నగరమైన ఏడెన్‌ సమీపంలో రెండో దాడి జరిగినట్లు యూకేఎంటీఓ(UKMTO) పేర్కొంది.

    అమెరికా నుంచి భారత్ వెళ్తున్న క్రమంలో హౌతీ తిరుగుబాటదారులు ఆ దాడికి పాల్పడినట్లు అంబ్రే సంస్థ వివరించింది.

    ఈ దాడిలో కూడా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. ఈ దాడులను తామే చేసినట్లు ఇరాన్‌ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

    మొదటి దాడి అమెరికన్ షిప్ స్టార్ నాసియాను లక్ష్యంగా చేసుకున్నామని, రెండోది బ్రిటిష్ నౌక మార్నింగ్ టైడ్‌పై దాడి చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

    ఇదిలా ఉంటే, హౌతీని గత నెలలోనే అమెరికా అమెరికా ప్రపంచ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హౌతీ రెబెల్స్
    భారతదేశం
    అమెరికా

    తాజా

    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్

    హౌతీ రెబెల్స్

    Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి అమెరికా
    Jaishankar Iran Visit: భారత నౌకలపై దాడులు ఆందోళన కలిగించే విషయం: జైశంకర్ ఇరాన్

    భారతదేశం

    IMF: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.3శాతం.. ఐఎంఎఫ్ అంచనా  ఐఎంఎఫ్
    కరోనా JN.1 వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది? WHO ఏం చెప్పింది?  ప్రపంచ ఆరోగ్య సంస్థ
    Kisan Diwas 2023: నేడు రైతు దినోత్సవం.. ఏ ప్రధాని జయంతి రోజున జరుపుకుంటారు? తాజా వార్తలు
    COVID Cases in India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 752 మందికి వైరస్  కరోనా కొత్త కేసులు

    అమెరికా

    United States : అమెరికాలో బుల్లెట్ల కలకలం.. పిల్లల డైపర్'లో తుపాకీ బుల్లెట్లు అంతర్జాతీయం
    Hindu temple: రెచ్చినపోయిన ఖలిస్థానీలు.. హిందూ దేవాలయంపై భారత వ్యతిరేక రాతలు  ఖలిస్థానీ
    France: 303 మంది భారతీయులతో వెళ్తున్న విమానాన్ని చుట్టుముట్టిన ఫ్రాన్స్.. కారణం ఇదే..  ఫ్రాన్స్
    వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం.. రెండు రోజుల్లో ఇద్దరికి జన్మనిచ్చిన మహిళ ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025