NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / కియా మోటర్స్ నుంచి ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?
    తదుపరి వార్తా కథనం
    కియా మోటర్స్ నుంచి ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?
    కియా మోటర్స్ నుంచి ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?

    కియా మోటర్స్ నుంచి ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 29, 2023
    11:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా మోటర్స్ మరో నూతన ఎస్‌యూవీతో ముందుకు రానుంది. తాజాగా కియా ఈవీ5ని చైనాలో జరిగిన ఆటో షోలో ఆవిష్కరించింది.

    ప్రస్తుతం ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. చైనాలో కియా ఈవీ5 ఈ ఏడాది చివర్లో లాంచ్ కానున్నట్లు తెలిసింది.

    2025 వరకు ఇండియాలో ఈ ఎస్‌యూవీ లాంచ్ కాకపోవచ్చు. ఈ సీఎంసీ ప్లాట్ ఫామ్ పై కియా సంస్థ దీనిని రూపొందిస్తోంది.

    కియా ఈవీ5 డిజైన్, కాన్సెప్ట్ వర్షెన్ ను పోలి ఉండనుంది. ముఖ్యంగా ఈవీ9 స్ఫూర్తితో దీన్ని రూపొందించినట్లు సమాచారం.

    Details

    కియా ఈవీ5 బంపర్ లో కీలక మార్పులు

    కియా ఈవీ5లో 21-ఇంచ్ ఫ్యూచరిస్టిక్ వీల్స్, షార్ప్-లుకింగ్ ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్ వంటివి రానున్నాయి. బంపర్ లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మిర్రర్స్ సైజ్ కొద్దిగా పెద్దగా ఉండే అవకాశం ఉంది.

    ఈ కియా ఈవీ5 ఎలక్ట్రిక్ వెహికల్ అనేది, కియా ఈవీ6కు మినీ వర్షెన్‌లో కనిపిస్తోంది. ఫ్రెంట్ డిజైన్ చాలా అగ్రెసివ్ గా ఉండటంతో కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

    ఈ ఈవీ పొడవు 4,615ఎంఎం. వీల్​బేస్​ 2,750ఎంఎంగా ఉంది. ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ మోటర్ తో పాటు 212 బీహెచ్‌పీ పవర్‌ను, 310 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది.

    బ్యాటరీ ప్యాక్, రేంజ్ వంటి వివరాలపై సంస్థ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆటో మొబైల్

    అపాచి లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో అపాచీ ఆర్‌టీఆర్ 310 లాంచ్ బైక్
    త్వరలో లెక్ట్రిక్స్ నుంచి ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు
    125సీసీతో కాలేజీ యూత్‌ను మెప్పిస్తున్న ఈ స్కూటీల గురించి తెలుసుకోండి  ఆటో
    Maserati Ghibli 334 కారు ప్రత్యేక స్పెషల్ ఫీఛర్లు ఇవే  ఆటో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025