NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ
    తదుపరి వార్తా కథనం
    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ
    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన లాస్ట్ మైల్ మొబిలిటీ

    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 23, 2023
    06:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, మహీంద్రా & మహీంద్రా గ్రూప్ లో ఒక విభాగం. ఇప్పుడు ఈ విభాగం ముంబై, దాని శివారు ప్రాంతాలలో ఆటోరిక్షా స్టాండ్‌లు, ఆటో డ్రైవర్ హోమ్ క్లస్టర్‌లు, జంక్షన్‌ల దగ్గర అనేక ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది.

    మహీంద్రా అవుట్‌లెట్‌లు, మహీంద్రా మిత్రా టెక్నీషియన్ స్పాట్‌లలో కూడా ఛార్జర్‌లు ఏర్పాటు అయ్యాయి, ఇందులో కస్టమర్ వారి 3-వీలర్‌లను ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఛార్జింగ్ పాయింట్లు మలాడ్, కండివాలి, మీరా రోడ్, నవీ ముంబై, వసాయ్, విరార్, అంధేరి మొదలైన ప్రదేశాలలో ఏర్పడ్డాయి.

    మహీంద్రా

    మహీంద్రా 3-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం 60 కంటే ఎక్కువ మంది మెకానిక్‌లకు శిక్షణ

    అయితే ఇది కొనసాగే ప్రక్రియ అని మహీంద్రా బృందం, కీలకమైన వాటాదారులతో పాటు, ముంబై, చుట్టుపక్కల అదనపు ఛార్జింగ్ స్పాట్‌లను గుర్తించి తగిన అనుమతులతో పనిని ప్రారంభిస్తుందని సంస్థ తెలిపింది.

    ఈ అదనపు ఛార్జింగ్ పాయింట్ల గురించి ఆటో డ్రైవర్ లకు కూడా తెలియచేశామని కంపెనీ మీడియా ప్రకటనలో తెలిపింది. దీనికి అదనంగా, మహీంద్రా 3-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం 60 కంటే ఎక్కువ మంది మెకానిక్‌లు LMM సేవా సిబ్బంది సహకారంతో శిక్షణ పొందారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహీంద్రా
    ఆటో మొబైల్
    ఎలక్ట్రిక్ వాహనాలు
    బైక్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    మహీంద్రా

    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ కార్
    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి అమ్మకం
    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా కార్

    ఆటో మొబైల్

    భారతదేశంలో విడుదల కానున్న ఎప్రిలియా RS 440, టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్స్ భారతదేశం
    3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్ స్కూటర్
    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా మహీంద్రా

    ఎలక్ట్రిక్ వాహనాలు

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్ టెక్నాలజీ
    భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV టెక్నాలజీ

    బైక్

    వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్ ఆటో మొబైల్
    త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా ఆటో మొబైల్
    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025