NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం
    న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా

    న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 31, 2023
    10:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లో భారీ విజయం సాధించింది.

    అక్కడ జరుగుతున్న పాత సింగూరు భూవివాదంలో టాటా పెద్ద విజయం సాధించింది.

    తాజాగా మమతా బెనర్జీ ప్రభుత్వం గ్రూప్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్‌కు రూ.766 కోట్లు ఇవ్వనుంది.

    సింగూర్‌లో కార్ల తయారీ ప్లాంట్ వదిలి పెట్టి పోవాల్సిన వ్యవహారంలో ఏర్పడిన పెట్టుబడి నష్టానికి సంబంధించి దావాలో పశ్చిమ బెంగాల్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌పై టాటా మోటార్స్ విజయం సాధించింది.

    సింగూరులో టాటా మోటార్స్‌కు చెందిన నానో ప్లాంట్‌కు మమతా బెనర్జీ గతంలో అనుమతి ఇవ్వడం గమనార్హం.

    ఈ అనుమతి ప్రకారం సింగూరు భూమిలో ఫ్యాక్టరీని స్థాపించాల్సి ఉంది.

    Details

    11శాతం వార్షిక వడ్డీతో సహా సొమ్ము చెల్లించాలని తీర్పు

    తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఆమె టాటా గ్రూప్‌కు పెద్ద దెబ్బ వేసింది.

    మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 13 వేల మంది రైతులకు సుమారు 1000 ఎకరాల సింగూరు భూమిని తిరిగి ఇచ్చేలా చట్టం చేయాలని నిర్ణయించుకుంది.

    ముగ్గురు సభ్యుల ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ ఏకగ్రీవంగా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో టాటా కంపెనీ తెలియచేసింది.

    ఇక 2016 సెప్టెంబరు ఒకటోతేదీ నుంచి వాస్తవ రికవరీ తేదీ వరకు 11 శాతం వార్షిక వడ్డీతో సహా సొమ్మును చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    మమతా బెనర్జీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పశ్చిమ బెంగాల్

    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి కోల్‌కతా
    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే ఐఎండీ
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తుపాను

    మమతా బెనర్జీ

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత పశ్చిమ బెంగాల్
    'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు పశ్చిమ బెంగాల్
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025