NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఇండియాలోకి మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు వచ్చేసింది..!
    తదుపరి వార్తా కథనం
    ఇండియాలోకి మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు వచ్చేసింది..!
    మైనస్ జీరో zPod కారు

    ఇండియాలోకి మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు వచ్చేసింది..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 05, 2023
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాతో పాటు ఇతర దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియాలో ఇప్పటివరకూ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులో రాలేదు.

    తాజాగా దేశంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ అవిష్కరించింది.

    బెంగళూరు చెందిన మైనస్ జీరో సంస్థ జెడ్‌పాడ్ వాహనాన్ని తీసుకొచ్చింది. ఈ కారు సైజు చిన్నగా ఉన్నా దేశంలో ఏ పరిస్థితుల్లోనైనా డ్రైవ్ చేయగలదని మైనస్ జీరో స్పష్టం చేసింది. ఇందులో స్టీరింగ్ వీల్ లేకపోవడం గమనార్హం. దానికి బదులుగా హై రిసోల్యూషన్ కెమెరాలు ఉన్నాయి.

    ఇవి ట్రాఫిక్ తో పాటు డ్రైవింగ్ కండిషన్లలను కంట్రోల్ చేయగలవు. ఇదొక లెవల్ 5 అటానమీతో కూడుకున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఆ సంస్థ వెల్లడించింది.

    Details

    లాంచ్ పై స్పష్టత ఇవ్వని సంస్థ

    అసలు మనషుల ప్రమేయం లేకుండానే ఈ వాహనం సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఈ ఆటోనోమస్ కారు ప్రస్తుతానికి క్యాంపస్, పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వంటి క్లోజెడ్ ఏరియాల్లో ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మైనస్ జీరో ప్రకటించింది.

    ఫుల్లీ-ఆటోనోమస్ వాహనాలకు ధీటుగా ఇండియాలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తీసుకురావడమే తమ లక్ష్యమని గురుసిమ్రాన్ కాల్రా పేర్కొన్నారు.

    ఇండియా రోడ్లకు తగ్గట్టుగా ఆటోనోమస్ కార్లను రూపొందించేందుకు ఏఐ మీద ఈ మైనస్ జీరో ఆధారపడుతోంది. అయితే ఇండియాలలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ జెడ్ పాడ్ ఎప్పుడు లాంచ్ ఇస్తారో ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ఫీచర్

    తాజా

    PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు పివి.సింధు
    Rana Daggubati: 'రానా నాయుడు 2'పై రానా కీలక కామెంట్స్.. ఈ సారి బూతులు తక్కువగా ఉంటాయంటూ..  రానా దగ్గుబాటి
    OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ  ఓపెన్ఏఐ
    PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నరేంద్ర మోదీ

    ఆటో మొబైల్

    భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు ఎలక్ట్రిక్ వాహనాలు
    భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం కార్
    2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్ బైక్
    2023లో భారతీయ కొనుగోలుదారుల కోసం బి ఎం డబ్ల్యూ అందిస్తున్న కొత్త మోడల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు

    ఫీచర్

    కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మార్చి 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    గూగుల్ బార్డ్ Plagiarism కుంభకోణం గురించి మీకు తెలుసా? గూగుల్
    ట్విట్టర్ లో బరాక్ ఒబామాను దాటేసిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025