NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / మహీంద్ర కీలక నిర్ణయం.. ఈ ఏడాది కొత్త లాంచ్‌లకు నో ఛాన్స్?
    తదుపరి వార్తా కథనం
    మహీంద్ర కీలక నిర్ణయం.. ఈ ఏడాది కొత్త లాంచ్‌లకు నో ఛాన్స్?
    కొత్త లాంచ్ లకు దూరంగా మహీంద్రా

    మహీంద్ర కీలక నిర్ణయం.. ఈ ఏడాది కొత్త లాంచ్‌లకు నో ఛాన్స్?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 29, 2023
    01:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం దేశ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. కస్టమర్లు నుంచి కొనుగోళ్లు పెరగడంతో వారిని ఆకర్షించేందుకు కొత్త కొత్త మోడల్స్ ను ఆటో మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. 2023లో కొత్త లాంచ్‌లు చేయకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం.

    ఎ అండ్ ఎంకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఇక ఇండియాలోనూ డిమాండ్ ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎక్స్‌యూవీ 700, థార్, స్కార్పియో-ఎన్, ఎక్స్‌యూవీ 400 ఈవీ వంటి మోడల్స్ కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

    Details

    పెండింగ్ ఉన్న డెలివరీలపై దృష్టి

    అందుకు తగ్గట్టుగానే వెయిటింగ్ పీరియడ్స్ భారీగా పెరిగిపోయాయి. ఇక రోజు రోజుకు కొత్త అర్డర్స్ వస్తుంటే అటు డిమాండ్ ఉన్న వాహనాల వెయింట్ పీరియడ్ పెరిగిపోతూ వస్తోంది. అదే విధంగా ప్రొడక్షన్‌లో ఆటంకాలు ఏర్పడటంతో పెద్ద సమస్యగా మారింది.

    దీంతో కొత్త లాంచ్ లకు వచ్చే ఏడాదికి వాయిదా వేసి, పెండింగ్ లో ఉన్న డెలివరీలపై దృష్టి పెట్టనున్నట్లు ఎం అండ్ ఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది

    2.0 లీటర్ ఎం స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్న మహీంద్రా థార్ కు సంబంధించి 58వేల యూనిట్లు, స్కార్పియో ఎన్ కు సంబంధించి 78వేల యూనిట్లు పెండింగ్లో ఉన్నాయి.

    మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కు సంబంధించి 1,17,000 యూనిట్లు డెలివరీ అవ్వాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహీంద్రా
    ధర

    తాజా

    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్

    మహీంద్రా

    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ ఆటో మొబైల్
    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి అమ్మకం
    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా ఆటో మొబైల్

    ధర

    మార్కెట్లో ₹12,000 తగ్గింపుతో లభిస్తున్న OnePlus 9 5G ఫోన్
    ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం ప్రభుత్వం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 కవాసకి వల్కన్ S ఆటో మొబైల్
    ఏప్రిల్‌లో భారతదేశంలో కార్ల ధరలను పెంచిన కంపెనీలు ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025