NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి
    బిజినెస్

    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి

    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 07, 2023, 11:30 am 1 నిమి చదవండి
    ఉజ్జయినిలో ఎయిర్ టెల్,  హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి
    ఈ రెండు సంస్థలు అక్టోబర్ 2022లో 5G సేవలను ప్రారంభించాయి

    భారతీ ఎయిర్‌టెల్ తన 5G సేవలను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, గ్వాలియర్, భోపాల్ నగరాల్లో విడుదల చేసింది. రిలయన్స్ జియో తన 5G నెట్‌వర్క్‌ను హరిద్వార్‌లో ప్రారంభించింది.. ఉజ్జయినిలో మహాకాళ క్షేత్రం, నఘ్‌జిరి, బప్నా పార్క్, శాంతి నగర్, వసంత్ విహార్, కమ్రీ మార్గ్, బేగం బాగ్, జునా సోమవారియా, మక్సీ రోడ్ ఆద్యోగిక్, క్షేత్రం, ఉద్దయన్ మార్గ్‌లో, గ్వాలియర్‌లో సిటీ సెంటర్, గుల్మోహర్ కాలనీ, గోల్ పహారియా, గోవింద్‌పురి, మహారాజా కాంప్లెక్స్, కిలా గేట్, హజీరా, వినయ్ నగర్‌లో, భోపాల్‌లో 10 నంబర్ బస్ స్టాప్, మాల్వియా నగర్, BHEL, అరేరా హిల్స్, వల్లభ్ భవన్, కోలార్ రోడ్, భాద్భద రోడ్, ఇంద్రపురి, బైరాఘర్, ఈద్గా హాల్స్, కో-ఇ-ఫిజాలో 5G అందుబాటులో ఉంది.

    చార్‌ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే 5G సేవలు ప్రారంభం

    అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో కూడా ఎయిర్‌టెల్ తన 5G సేవను కూడా ప్రారంభించింది. ఇక్కడ H-సెక్టార్, చందన్ నగర్, సాంకీ పార్క్, డోనీ పోలో విద్యా భవన్, BB ప్లాజా, P-సెక్టార్, జీరో పాయింట్, జుల్లీ బస్తీ, బ్యాంక్ టినియాలీ, గోహ్‌పూర్ తినియాలీ, సెక్రటేరియట్‌లలో 5G అందుబాటులో ఉంది. జియో హరిద్వార్‌లో True 5Gని ప్రారంభించింది. గత నెలలో డెహ్రాడూన్‌లో కూడా ప్రారంభించింది. చార్‌ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే జియో నెట్‌వర్క్ 5G సేవలను ప్రారంభించడం అభినందనీయం అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    మధ్యప్రదేశ్
    ఎయిర్ టెల్
    జియో

    తాజా

    నిఖత్ జరీన్ గోల్డన్ పంచ్.. రెండోసారి టైటిల్ కైవసం బాక్సింగ్
    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో

    భారతదేశం

    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ సోషల్ మీడియా
    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియో

    మధ్యప్రదేశ్

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం రోడ్డు ప్రమాదం
    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు దక్షిణ ఆఫ్రికా
    మూఢ నమ్మకానికి పరాకాష్ట: ఇనుప రాడ్‌తో 51‌సార్లు వాతలు, మూడు నెలల చిన్నారి మృతి భారతదేశం

    ఎయిర్ టెల్

    ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు ప్లాన్
    20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి జియో
    పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G టెలికాం సంస్థ
    బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం బిహార్

    జియో

    IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో రిలయెన్స్
    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో టెలికాం సంస్థ
    వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో ప్లాన్
    ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు భారతదేశం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023