NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి
    తదుపరి వార్తా కథనం
    ఉజ్జయినిలో ఎయిర్ టెల్,  హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి
    ఈ రెండు సంస్థలు అక్టోబర్ 2022లో 5G సేవలను ప్రారంభించాయి

    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 07, 2023
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీ ఎయిర్‌టెల్ తన 5G సేవలను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, గ్వాలియర్, భోపాల్ నగరాల్లో విడుదల చేసింది. రిలయన్స్ జియో తన 5G నెట్‌వర్క్‌ను హరిద్వార్‌లో ప్రారంభించింది..

    ఉజ్జయినిలో మహాకాళ క్షేత్రం, నఘ్‌జిరి, బప్నా పార్క్, శాంతి నగర్, వసంత్ విహార్, కమ్రీ మార్గ్, బేగం బాగ్, జునా సోమవారియా, మక్సీ రోడ్ ఆద్యోగిక్, క్షేత్రం, ఉద్దయన్ మార్గ్‌లో, గ్వాలియర్‌లో సిటీ సెంటర్, గుల్మోహర్ కాలనీ, గోల్ పహారియా, గోవింద్‌పురి, మహారాజా కాంప్లెక్స్, కిలా గేట్, హజీరా, వినయ్ నగర్‌లో, భోపాల్‌లో 10 నంబర్ బస్ స్టాప్, మాల్వియా నగర్, BHEL, అరేరా హిల్స్, వల్లభ్ భవన్, కోలార్ రోడ్, భాద్భద రోడ్, ఇంద్రపురి, బైరాఘర్, ఈద్గా హాల్స్, కో-ఇ-ఫిజాలో 5G అందుబాటులో ఉంది.

    ఫోన్

    చార్‌ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే 5G సేవలు ప్రారంభం

    అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో కూడా ఎయిర్‌టెల్ తన 5G సేవను కూడా ప్రారంభించింది. ఇక్కడ H-సెక్టార్, చందన్ నగర్, సాంకీ పార్క్, డోనీ పోలో విద్యా భవన్, BB ప్లాజా, P-సెక్టార్, జీరో పాయింట్, జుల్లీ బస్తీ, బ్యాంక్ టినియాలీ, గోహ్‌పూర్ తినియాలీ, సెక్రటేరియట్‌లలో 5G అందుబాటులో ఉంది.

    జియో హరిద్వార్‌లో True 5Gని ప్రారంభించింది. గత నెలలో డెహ్రాడూన్‌లో కూడా ప్రారంభించింది. చార్‌ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే జియో నెట్‌వర్క్ 5G సేవలను ప్రారంభించడం అభినందనీయం అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెలికాం సంస్థ
    ప్రకటన
    ఎయిర్ టెల్
    జియో

    తాజా

    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది
    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి

    టెలికాం సంస్థ

    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో జియో
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి ప్లాన్
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్
    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది వ్యాపారం

    ప్రకటన

    415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు ఫైనాన్స్
    త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్ వాట్సాప్
    ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం ట్విట్టర్
    విడుదలైన HOP లియో ఈ-స్కూటర్, దీనికి మార్కెట్లో ఉన్న ప్రత్యర్ధుల గురించి తెలుసుకుందాం బైక్

    ఎయిర్ టెల్

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో భారతదేశం
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ ఇండియా
    కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు స్మార్ట్ ఫోన్

    జియో

    రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్! టెక్నాలజీ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో రిలయెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025