NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే?
    తదుపరి వార్తా కథనం
    Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే?
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే?

    Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 18, 2023
    12:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

    గ్రూస్ సి, గ్రూప్ డి, గ్రూప్ బిలోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.

    దీంతో దీపావళికి ముందు కేంద్రం తన ఉద్యోగులకు బోనస్‌ను ప్రకటించింది. కేంద్ర పారామిలటరీ, సాయిధ బలగాలకు చెందిన అర్హులైన ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తించనుంది.

    ఈ ఆర్డర్‌ల కింద బోనస్ చెల్లింపు గరిష్ట పరిమితి రూ.7వేల నెలవారీ జీతం అని ప్రకటించింది.

    ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఉద్యోగులు గ్రూస్ సీ, డీ కాంట్రాక్టు ఉద్యోగులు ఈ ఏడాది బోనస్ పొందుతారని స్పష్టం చేసింది.

    Details

    కరువు భత్యాన్ని 42శాతం నుంచి 46శాతానికి పెంచే అవకాశం

    మార్చి 31, 2023 నాటికి సరీస్‌లో ఉండి, 2022-23 సంవత్సరంలో కనీసం ఆరు నెలల పాటు నిరంతరాయంగా సర్వీస్ చేసిన ఉద్యోగులకు మాత్రమే చెల్లింపునకు అర్హులని పేర్కొంది.

    కనీసం ఆరు నెలల పాటు నిరంతర సేవలను అందించిన ఉద్యోగులకు ఈ తాత్కాలిక బోనస్ కు అర్హులకి కేంద్రం వెల్లడించింది.

    మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ లో 4శాతం పెంపునకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

    ఇక కేంద్ర ప్రభుత్వ కరువు భత్యాన్ని ప్రస్తుతం 42 శాతం నుంచి 46శాతానికి పెంచే అవకాశం ఉంది.

    గతేడాది సెప్టెంబర్‌లో దీపావళికి కొన్ని వారాల ముందు కేబినేట్ అదనపు డీఏను 4శాతానికి పెంచిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    దీపావళి

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కేంద్ర ప్రభుత్వం

    రసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అమిత్ షా
    భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన  లోక్‌సభ
    ఎల్ఐసి ఎండీగా దొరైస్వామి ని నియమించిన కేంద్రం బిజినెస్

    దీపావళి

    దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025