NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు 
    తదుపరి వార్తా కథనం
    FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు 
    FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు

    FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు 

    వ్రాసిన వారు Stalin
    Nov 21, 2023
    03:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్(Byju's) గట్టి షాక్ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించినందుకు రూ.9,000 కోట్లు చెల్లించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం బైజూస్‌ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

    విదేశీ మారకపు నిర్వహణ చట్టం (FEMA) కింద ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం

    అయితే ఈడీ నోటీసులు జారీ చేసినట్లు వస్తున్న వార్తలపై బైజూస్ స్పందించింది.

    ఈ వార్తలను కంపెనీ ఖండించింది. ఈడీ నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని, తాము ఎలాంటి అవకతవలకు పాల్పడలేదని వివరించింది.

    ఈడీ

    బైజూస్ కార్యాలయాల్లో సోదాల అనంతరం ఫెమా ఆరోపణలు

    బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీందరన్, అతని కంపెనీకి సంబంధించిన లావాదేవీ కేసులో బెంగళూరులోని 3 ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

    బైజూస్ 2011-2023 మధ్య కాలంలో దాదాపు రూ.28,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) పొందినట్లు ఆ సోదాల్లో తెలిసింది.

    ఆ మొత్తంలో దాదాపు 9,754 కోట్ల లావాదేవీల విషయంలో FEMA నిబంధనలను బైజూస్ ఉల్లంఘించినట్లు ఈడీ అభియోగాలు మోపింది.

    ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బైజూస్‌
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బైజూస్‌

    మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు  అమెరికా
    బైజూస్‌ సంక్షోభంపై కన్నీరుమున్నీరైన సీఈఓ రవీంద్రన్‌ తాజా వార్తలు
    బైజూస్‌ కంపెనీ లేఆఫ్.. బలవంతంగా రాజీనామా చేయించారని కన్నీళ్లు పెట్టుకున్న ఉద్యోగి భారతదేశం

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం; ఆ కంపెనీలే టార్గెట్‌గా దాడులు హైదరాబాద్
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ

    తాజా వార్తలు

    Uttarakhand: 140 గంటలుగా సొరంగంలోనే కార్మికులు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు  ఉత్తరాఖండ్
    Israel Hamas War: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 26మంది మృతి  ఇజ్రాయెల్
    Suicide for mobile: ఫోన్ కోసం 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య  మొబైల్
    Kalvakuntla kavitha: ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుమార్తె కవితకు అస్వస్థత  కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025