Byju Raveendran: బైజూస్ రవీంద్రన్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఈడీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 22, 2024
12:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు-బైజూ రవీంద్రన్పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అయన దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఈడీ ఆదేశించింది.గత ఏడాది నవంబర్లో 9,362.35 కోట్లరూపాయల మేరకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలపై దాఖలైన ఫిర్యాదు ఆధారంగా బైజూస్ మాతృ సంస్థ అయిన థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్, రవీంద్రన్లకు ఏజెన్సీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి