 
                                                                                Gold Rates: మరింత పడిన బంగారం ధర.. నేటి వెండి ధరలు ఇలా..
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పడ్డాయి. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,21,630కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,11,500గా ఉంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.92,010కు చేరుకుంది. ఢిల్లీ,ముంబై మార్కెట్లలో కూడా పెరుగుదల ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,830గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం పెరిగి రూ.1,12,600కు చేరింది.18 క్యారెట్ల బంగారం ధర రూ.92,160గా ఉంది.
వివరాలు
బంగారం ధరలు పెరగడానికి కారణాలు
ముంబైలో కూడా పరిస్థితి ఇదే. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,22,680గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం రూ.1,12,450గా, 18 క్యారెట్ల బంగారం రూ.92,010గా ఉంది. బంగారం ధరల పెరుగుదలకు అనేక దేశీయ, అంతర్జాతీయ కారణాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ మార్కెట్లోని మార్పులు, ఆర్థిక అనిశ్చితి, యుద్ధ పరిస్థితులు,రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, అలాగే స్థానిక మార్కెట్ డిమాండ్. ఇవన్నీ ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వివరాలు
వెండి ధరలు మాత్రం స్థిరంగా
ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాల్లో వెండి ధరల్లో మార్పు లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,65,000గా కొనసాగుతోంది. ఢిల్లీలో కూడా వెండి ధరలు మార్పు లేకుండా కిలోకు రూ.1,51,000గా ఉన్నాయి. ముంబైలోనూ అదే స్థాయిలో, కిలో వెండి ధర రూ.1,51,000గానే కొనసాగుతోంది.