NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ' 
    తదుపరి వార్తా కథనం
    అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ' 
    అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ'

    అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ' 

    వ్రాసిన వారు Stalin
    Jun 28, 2023
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గౌతమ్ అదానీ కంపెనీలో అమెరికాకు చెందిన 'జీక్యూజీ' భాగస్వాముల పెట్టుబడలు భారీగా పెరిగాయి.

    గత నాలుగు నెలల్లో ఏకంగా మూడు దఫాలుగా 'జీక్యూజీ' సంస్థ అదానీ కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేసింది.

    తాజాగా బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్‌లను కొనుగోలు చేసినట్లు బుధవారం ఒక నివేదిక తెలిపింది.

    'జీక్యూజీ'తో పాటు ఇతర పెట్టుబడిదారులు బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ గ్రూప్ స్టాక్‌లలో 1 బిలియన్ డాలర్ల విలువ చేసే అదనపు వాటాలను కొనుగోలు చేసినట్లు ఈటీ నౌ పేర్కొంది.

    హిండెన్‌బర్గ్ నివేదికకు వ్యతిరేకంగా పోరాడుతున్న అదానీ గ్రూప్‌లో జీక్యూజీ తన వాటాను సుమారు 10శాతానికి పెంచుకుంది.

    అదానీ

    చేతులు మారిన 18 మిలియన్ షేర్లు 

    గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీకి సంబంధించిన 18 మిలియన్ షేర్లు లేదా 1.6శాతం షేర్లు చేతులు మారాయి.

    అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మొత్తం 35.2 మిలియన్ షేర్లు లేదా 2.2% ఈక్విటీ బుధవారం ఇన్వెస్టర్లు బ్లాక్ డీల్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

    బ్లాక్ డీల్ తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 5.5శాతం పెరిగింది.

    అదానీ ఎంటర్‌ప్రైజెస్ బ్లాక్ ట్రేడ్‌ను రూ. 2,300గా నిర్వహించగా, అదానీ గ్రీన్ డీల్ ధర రూ.920గా ఉందని బ్లూమ్‌బెర్గ్ డేటా వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్
    గౌతమ్ అదానీ
    తాజా వార్తలు

    తాజా

    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం
    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం

    అదానీ గ్రూప్

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశం
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి గౌతమ్ అదానీ
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ గౌతమ్ అదానీ
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ

    గౌతమ్ అదానీ

    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ భారతదేశం
    అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC షేర్ విలువ
    జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్ భారతదేశం
    వరల్డ్ టాప్10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్ భారతదేశం

    తాజా వార్తలు

    నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ నైరుతి రుతుపవనాలు
    పవన్‌ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్: గాజు గ్లాసు గుర్తు తిరిగి జనసేనకు కేటాయింపు జనసేన
    భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం  నరేంద్ర మోదీ
    రష్యాలో ఏం జరుగుతోంది? వాగ్నర్ గ్రూప్ పుతిన్‌పై ఎందుకు తిరుగుబాటు చేసింది? తర్వాత ఎందుకు వెనక్కి తగ్గింది?  రష్యా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025