NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు
    తదుపరి వార్తా కథనం
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు
    ఇన్ఫోసిస్ ఆదాయం రూ. 32,389 కోట్లు, PAT రూ. 6,210 కోట్లు

    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 13, 2023
    06:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ నికర లాభం 12.68% పెరిగి డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ.6,586 కోట్లు వచ్చాయి. కంపెనీ ఆదాయం మూడో త్రైమాసికంలో రూ.39,087 కోట్లు. ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ. 39,087 కోట్లు, ఇందులో రూ. 38,318 కోట్ల నికర అమ్మకాలు, రూ. 769 కోట్లు ఇతర ఆదాయాల ద్వారా వచ్చాయి.

    ఈ ఏకీకృత ఆదాయం రూ.1,965 కోట్లు గత త్రైమాసికం కంటే ఎక్కువ. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ. 6,708 కోట్లు ఎక్కువ. మూడో త్రైమాసిక వ్యయం రూ. 30,156 కోట్లు, ఇందులో ఉద్యోగుల ప్రయోజనాల కోసం రూ. 20,272 కోట్లు ఖర్చు చేసారు.

    వ్యాపారం

    ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఈపీఎస్ రూ. 13.86 నుండి రూ. 15.72 కు పెరిగింది

    వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు (EBITDA) కంపెనీ ఆర్థిక పనితీరు, కంపెనీల మధ్య లాభదాయకతను పోల్చడానికి ఉపయోగించబడుతుంది. గత డిసెంబర్‌తో పోలిస్తే ఇది 13.3% పెరిగింది.

    కంపెనీ లాభదాయకతను కొలిచే మరొక మెట్రిక్ షేరుకు ఆదాయాలు (EPS), ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఈపీఎస్ రూ. 13.86 నుండి రూ. 15.72 కు పెరిగింది.

    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొత్తం ఆదాయం రూ. 49,275 కోట్లు పన్ను తర్వాత లాభం (PAT) రూ.10,659 కోట్లు, ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ. 32,389 కోట్లు PAT రూ. 6,210 కోట్లు. విప్రో మొత్తం ఆదాయం రూ. 16,941.8 కోట్లు PAT రూ. 2,282.9 కోట్లు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    అమ్మకం
    ఆదాయం
    భారతదేశం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    వ్యాపారం

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు భారతదేశం
    మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా? టెక్నాలజీ
    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం టెక్నాలజీ

    అమ్మకం

    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫ్లిప్‌కార్ట్
    5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ ట్యాబ్

    ఆదాయం

    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్

    భారతదేశం

    ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే! వ్యాపారం
    కేవలం రూ. 6499కే Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ ధర
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి పశ్చిమ బెంగాల్
    వాట్సప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ అదిరిపోయిందిగా.. టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025