NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం
    తదుపరి వార్తా కథనం
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం
    ఈ పథకం మార్చి 31, 2025 వరకు చెల్లుబాటు అవుతుంది

    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 01, 2023
    06:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకం. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేయడంతో ఇది అమల్లోకి వచ్చింది.

    ఆర్థిక మంత్రిత్వ శాఖ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, 2023 కోసం గెజిట్ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. తక్షణమే అమలులోకి వచ్చేలా 1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంచింది 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జ్ఞాపకార్థం కేంద్ర ఆర్థిక మంత్రి 2023-24 బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు.

    వడ్డీ

    రెండు సంవత్సరాల కాలపరిమితి ఉన్న ఈ పథకానికి 7.5% వడ్డీ

    రెండు సంవత్సరాల కాలపరిమితి ఉన్న ఈ పథకం 7.5% వడ్డీతో కలిపి త్రైమాసికానికి అనువైన పెట్టుబడి, పాక్షిక ఉపసంహరణ ఎంపికలతో గరిష్టంగా రూ. 2 లక్షలతో అందిస్తుంది.

    ఈ పథకం మార్చి 31, 2025 వరకు రెండేళ్ల కాలానికి చెల్లుబాటు అవుతుంది. మహిళలు, బాలికలు మాత్రమే సభ్యత్వాన్ని అర్హులు. కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000, పెట్టుబడిని ఒకేసారి డిపాజిట్‌లో చేయాలి, గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు.

    ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా లేని ఏదైనా ఖాతా తెరిచిన లేదా డిపాజిట్ చేసిన ఖాతాదారుకు చెల్లించాల్సిన వడ్డీని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే రేటుతో చెల్లించాలి. మార్చి 31, 2025న లేదా అంతకు ముందు ఫారమ్-1ని పూరించడం ద్వారా ఖాతాను తెరవవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహిళ
    ప్రకటన
    ఆదాయం
    వ్యాపారం

    తాజా

    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ
    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు ప్రెగ్నెన్సీ
    బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం బడ్జెట్ 2023
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు తమిళనాడు
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం

    ప్రకటన

    పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం బ్యాంక్
    భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫ్లిప్‌కార్ట్
    7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం బడ్జెట్ 2023

    ఆదాయం

    భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి బ్యాంక్
    ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు టిక్ టాక్
    PPF ఖాతాలో పెట్టుబడి ద్వారా కోటి రూపాయలు సంపాదించచ్చు భారతదేశం
    ఆసియాలో కొన్ని ఆర్థిక వ్యవస్థలపై తక్కువ ప్రభావం చూపనున్న ప్రపంచ మందగమనం ఆర్ధిక వ్యవస్థ

    వ్యాపారం

    OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహానికి హాజరైన సాఫ్ట్‌బ్యాంక్ CEO, Paytm బాస్ బిజినెస్
    భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్ రిలయెన్స్
    భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది ప్రకటన
    రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి ప్రకటన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025