NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / రూ.1.28 లక్షల కోట్ల నష్టంతో భారతదేశపు అగ్రశేణి కంపెనీలు
    తదుపరి వార్తా కథనం
    రూ.1.28 లక్షల కోట్ల నష్టంతో భారతదేశపు అగ్రశేణి కంపెనీలు
    రూ.1.28 లక్షల కోట్ల నష్టంతో భారతదేశపు అగ్రశేణి కంపెనీలు

    రూ.1.28 లక్షల కోట్ల నష్టంతో భారతదేశపు అగ్రశేణి కంపెనీలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 04, 2024
    02:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని టాప్ 10 కంపెనీలు ఎనిమిది గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (Mcap)లో గణనీయమైన క్షీణతను చవిచూశాయి.

    ఫలితంగా ఈ కంపెనీలన్నీ కలిపి మొత్తం రూ.1.28 లక్షల కోట్లు నష్టపోయాయి. ఈ క్షీణత ప్రధానంగా ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్‌లపై ప్రభావం చూపింది .

    TCS విలువ ఈ వారం రూ.37,971.83 కోట్లు తగ్గి రూ. 15.5 లక్షల కోట్లకు చేరుకుంది. TCS తర్వాత స్థానంలో ఇన్ఫోసిస్ ఉంది.

    ఇది రూ.23,811.88 కోట్లు క్షీణించి రూ.7.56 లక్షల కోట్లకు చేరుకుంది.

    Details

    ఎస్‌బీఐ షేర్లు పతనమయ్యాయి

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలువ గత వారం రూ.13,431.54 కోట్లు తగ్గి రూ. 7.57 లక్షల కోట్లకు చేరుకుంది.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం వాల్యుయేషన్ రూ.13,125.49 కోట్లు తగ్గి రూ.20.29 లక్షల కోట్లకు పడిపోయింది.

    భారతీయ ఎయిర్‌టెల్ రూ.11,821.5 కోట్లు తగ్గి ₹8.50 లక్షల కోట్లకు, ఐసిఐసిఐ బ్యాంక్ రూ.7,843.75 కోట్లు తగ్గి రూ.8.42 లక్షల కోట్లకు చేరాయి.

    హిందుస్థాన్ యూనిలీవర్ గత వారం రూ.4,288 కోట్ల విలువ కోల్పోయి రూ.6.33 లక్షల కోట్లకు చేరుకుంది.

    మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఎల్‌ఐసి వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాటా
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    టాటా

    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం ఆటో మొబైల్
    MG కామెట్ EV vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రాజీనామా; కృతివాసన్‌కు బాధ్యతల అప్పగింత బిజినెస్
    ఎలక్ట్రిక్ వాహనాల కోసం షోరూమ్‌లను ప్రారంభించనున్న టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలు

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..కార్డు లేకున్నా నగదు డ్రా చేసుకోవచ్చు బిజినెస్
    ఎస్‌బీఐ చైర్మన్ జీతం తెలిస్తే షాక్.. వెల్లడించిన మాజీ సారథి రజనీష్ కుమార్ బ్యాంక్
    ఎస్​బీఐతో జట్టు కట్టిన రిలయెన్స్.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు రిలయెన్స్
    SBI MCap: ఒక్కరోజే 10% పెరిగిన ఎస్‌బీఐ షేరు.. ఏకంగా రూ.8 లక్షల కోట్ల మార్కుతో ఘనత!  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025