NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ATM New Rules : మీ బ్యాంక్ ఏదైనా సరే.. డబ్బు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్.. ఇప్పుడు అన్నింటికీ  ఛార్జీనే!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    ATM New Rules : మీ బ్యాంక్ ఏదైనా సరే.. డబ్బు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్.. ఇప్పుడు అన్నింటికీ  ఛార్జీనే!
    మీ బ్యాంక్ ఏదైనా సరే.. డబ్బు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్.. ఇప్పుడు అన్నింటికీ ఛార్జీనే!

    ATM New Rules : మీ బ్యాంక్ ఏదైనా సరే.. డబ్బు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్.. ఇప్పుడు అన్నింటికీ  ఛార్జీనే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 22, 2025
    06:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతి ఒక్కరూ తరచూ ఉపయోగించే ఏటీఎం సేవలపై రూల్స్ ఇక మారనున్నాయి.

    మే 1, 2025 నుంచి అన్ని బ్యాంకుల ఖాతాదారులకూ ఈ కొత్త రూల్స్ వర్తించనున్నాయి. దీంతో ఏటీఎం వినియోగదారులకు అదనపు భారం పడనుంది.

    ఏటీఎం రూల్స్‌లో కీలక మార్పులు

    డబ్బును విత్‌డ్రా చేసుకునే ఖాతాదారులకు నూతన ఛార్జీలు అమలు కానున్నాయి.

    నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదించింది.

    దీనితో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బు తీసుకునే వారికి అదనపు ఛార్జీలు వర్తించనున్నాయి.

    Details

     ఇప్పుడు ఛార్జీలు ఎంతగా పెరుగుతున్నాయి? 

    విత్‌డ్రా ఛార్జీ

    ఇప్పటి వరకు: రూ.17

    మే 1 నుంచి: రూ.19

    బ్యాలెన్స్ చెక్ ఛార్జీ

    ఇప్పటి వరకు: రూ.7

    మే 1 నుంచి: రూ. 9

    ఎందుకు ఛార్జీలు పెరిగాయి

    ATM నెట్‌వర్క్ ఆపరేటర్లు, వైట్ లేబుల్ ATM సంస్థలు తమ నిర్వహణ, ఆపరేషన్ ఖర్చులు పెరిగినందున ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచాలని NPCI ద్వారా డిమాండ్ చేశాయి.

    దీనిపై RBI ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఇది ATM నెట్‌వర్క్‌పై ఆధారపడే బ్యాంకులపై ప్రభావం చూపనుంది.

    Details

    ఎవరికి ఎక్కువ ప్రభావం? 

    నాన్-హోమ్ బ్యాంక్ ATMలు ఎక్కువగా వాడే యూజర్లకు ఇది వెరీ కాస్ట్లీ డీల్ అవుతుంది. హోమ్ బ్రాంచ్ ATMలు వాడితే ఛార్జీలు తగ్గుతాయి.

    డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ (UPI, మొబైల్ బ్యాంకింగ్) వాడటం ద్వారా ఛార్జీలను తప్పించవచ్చు

    SBI ఇప్పటికే మార్పులు చేసింది

    ఫిబ్రవరి 1, 2025 నుంచి SBI తన ఖాతాదారులకు ATM లావాదేవీలపై కొన్ని ఛార్జీల మార్పులు తీసుకొచ్చింది. ఇక మే 1, 2025 నుంచి RBI మార్గదర్శకాల ప్రకారం అన్ని బ్యాంకులకు పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్యాంక్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    బ్యాంక్

    బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 17% జీతం పెంపు.. వారంలో 5రోజులే పని దినాలు  ఉద్యోగులు
    Flash Pay: కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం ఫెడరల్ బ్యాంక్ 'ఫ్లాష్ పే'  బిజినెస్
    Payments Bank Board: పేమెంట్స్ బ్యాంక్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ: పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్  పేటియం
    Narayanan Vaghul: ఐసీఐసీఐ బ్యాంకు వ్యవస్ధాపక చైర్మన్ నారాయణ్ వాఘల్ ఇక లేరు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025