NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో
    తదుపరి వార్తా కథనం
    IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో
    క్రికెట్ ప్రేమికుల కోసం కొత్త టారిఫ్ ప్లాన్‌లతో ముందుకు వచ్చింది

    IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 24, 2023
    02:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మార్చి 31 నుండి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కి ముందు, రిలయన్స్ జియో క్రికెట్ ప్రేమికుల కోసం కొత్త టారిఫ్ ప్లాన్‌లతో ముందుకు వచ్చింది.

    IPL సీజన్ లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాలని జియో రోజుకు 3GB డేటా, 150 GB వరకు ప్రయోజనాలతో ప్రత్యేక డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ.219, రూ.399, రూ.999 ధర ఉన్న ఈ మూడు టారిఫ్ ప్లాన్‌లు వరుసగా 14 రోజులు, 28 రోజులు, 84 రోజుల వాలిడిటీతో వస్తాయి.

    అన్ని క్రికెట్ ప్లాన్‌లతో అపరిమిత True-5G డేటాతో, జియో వినియోగదారులు స్క్రీన్‌ల అంతటా 4K స్పష్టతతో అన్నీ కెమెరా యాంగిల్స్ ద్వారా ప్రత్యక్ష మ్యాచ్‌లను చూడచ్చని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

    జియో

    ఈ ఆఫర్ మార్చి 24 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది

    ఈ ఆఫర్ మార్చి 24 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కొత్త ప్లాన్‌ల గురించి జియో ప్రతినిధి మాట్లాడుతూ జియోలో, మా కస్టమర్‌లకు అత్యుత్తమ క్రీడా అనుభవాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం.

    క్రికెట్ సీజన్ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌లను పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి ఈ ప్రత్యేకమైన ప్లాన్‌లు, ఆఫర్‌లను రూపొందించామని అన్నారు.

    క్రికెట్ కోసం జియో తన వినియోగదారులకు అందించే ఆఫర్స్ కు సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన ప్రకటనలు రానున్నాయని ప్రతినిధి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జియో
    రిలయెన్స్
    భారతదేశం
    క్రికెట్

    తాజా

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం

    జియో

    రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్! టెక్నాలజీ
    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో ప్లాన్
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్

    రిలయెన్స్

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో
    అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్ టెక్నాలజీ

    భారతదేశం

    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన GPT-4తో ChatGPT ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మార్చి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం ఆటో మొబైల్

    క్రికెట్

    టెస్టుల్లో ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత శ్రీలంక
    ఇండియా జెండాపై షాఫిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్ పాకిస్థాన్
    రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు విఫలం.. సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ న్యూజిలాండ్
    రాహుల్‌ను విమర్శించిన మాజీ ప్లేయర్స్‌కి మాసాలా కావాలి : గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025