NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో
    బిజినెస్

    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో

    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 09, 2023, 07:24 pm 1 నిమి చదవండి
    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో
    నెట్వర్కింగ్ పరికరాలను తయారుచేయనున్న మిమోసా

    దేశంలో 5G సేవలు మొదలుపెట్టిన టెలికాం సంస్థలలో జియో ఒకటి, బ్రాడ్ బ్రాండ్ సర్వీసులను కూడా విస్తరించడంపై దృష్టి పెట్టిన రిలయన్స్ జియో అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ డివైజ్ తయారీ సంస్థ మిమోసా నెట్వర్క్ (Mimou)ను కొనుగోలు చేయనుంది. జియో లో భాగమైన ర్యాడీసీస్ కార్పొరేషన్, మిమోసా నెట్వర్క్ పేరెంట్ సంస్థ ఎయిర్ట్స్పెన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది. వైఫై టెక్నాలజీకి సంబంధించిన మల్టీ పాయింట్ నెట్వర్కింగ్ పరికరాలను మిమోసా తయారు చేయనుంది. ఇప్పటికే 5G సేవలు మొదలుపెట్టిన సంస్థ ఈ ఏడాది చివరి నాటికి అన్నీ ప్రధాన నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో విస్తరిస్తుంది.

    బ్రాడ్ బ్రాండ్ సేవలను కూడా విస్తరించాలని లక్ష్యంతో చైనా సంస్థతో ఒప్పందం

    ఇక బ్రాడ్ బ్రాండ్ సేవలను కూడా విస్తరించాలని లక్ష్యంతో చైనాకు చెందిన టెలికాం ఉపకరణాలు తయారు చేసే హువాచే సంస్థతో డీల్ కుదుర్చుకుంది. భారత్ సహా వివిధ దేశాలు ఆ దేశ ఉపకరణాలను నిషేధించిన సమయంలో ఈ డీల్ కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎయిర్ట్పెన్ కంపెనీలో ఇప్పటికే జియోకు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ యూఎస్ఏలో వాటా ఉంది. 5G నెట్వర్క్ విస్తరణ ఉపకరణాల కోసం నోకియాతో ఇదివరకే జియో ఒప్పందం కుదుర్చుకుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    జియో
    టెలికాం సంస్థ
    ప్రకటన

    తాజా

    మేకప్: మీరు వాడే కాస్మెటిక్స్ లో ఈ రసాయనాలుంటే వెంటనే వాటిని అవతల పారేయండి  అందం
    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు మణిపూర్
    ప్రేరణ: నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా ఉన్న ఫర్వాలేదు కానీ ఆగిపోకూడదు  ప్రేరణ
    డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రేపు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ

    భారతదేశం

    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ వృద్ధి రేటు
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు  వాతావరణ మార్పులు

    జియో

    అడ్వర్టైజింగ్‌ ఎక్స్‌పెండిచర్‌లో చరిత్ర సృష్టించిన జియో సినిమా ఐపీఎల్
    క్రికెట్ అభిమానుల కోసం జియో బంఫరాఫర్.. ఉచితంగానే! ఐపీఎల్
    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు భారతదేశం
    IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో రిలయెన్స్

    టెలికాం సంస్థ

    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ
    ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు ఎయిర్ టెల్
    జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి ఉద్యోగుల తొలగింపు
    8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ ఉద్యోగుల తొలగింపు

    ప్రకటన

    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ ఆర్ బి ఐ
    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్ వ్యాపారం
    కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5 ఆటో మొబైల్
    ChatGPT, గూగుల్ బార్డ్‌తో తప్పుడు సమాచార సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023