NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో
    తదుపరి వార్తా కథనం
    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో
    నెట్వర్కింగ్ పరికరాలను తయారుచేయనున్న మిమోసా

    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 09, 2023
    07:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో 5G సేవలు మొదలుపెట్టిన టెలికాం సంస్థలలో జియో ఒకటి, బ్రాడ్ బ్రాండ్ సర్వీసులను కూడా విస్తరించడంపై దృష్టి పెట్టిన రిలయన్స్ జియో అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ డివైజ్ తయారీ సంస్థ మిమోసా నెట్వర్క్ (Mimou)ను కొనుగోలు చేయనుంది. జియో లో భాగమైన ర్యాడీసీస్ కార్పొరేషన్, మిమోసా నెట్వర్క్ పేరెంట్ సంస్థ ఎయిర్ట్స్పెన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది.

    వైఫై టెక్నాలజీకి సంబంధించిన మల్టీ పాయింట్ నెట్వర్కింగ్ పరికరాలను మిమోసా తయారు చేయనుంది. ఇప్పటికే 5G సేవలు మొదలుపెట్టిన సంస్థ ఈ ఏడాది చివరి నాటికి అన్నీ ప్రధాన నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో విస్తరిస్తుంది.

    జియో

    బ్రాడ్ బ్రాండ్ సేవలను కూడా విస్తరించాలని లక్ష్యంతో చైనా సంస్థతో ఒప్పందం

    ఇక బ్రాడ్ బ్రాండ్ సేవలను కూడా విస్తరించాలని లక్ష్యంతో చైనాకు చెందిన టెలికాం ఉపకరణాలు తయారు చేసే హువాచే సంస్థతో డీల్ కుదుర్చుకుంది. భారత్ సహా వివిధ దేశాలు ఆ దేశ ఉపకరణాలను నిషేధించిన సమయంలో ఈ డీల్ కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    ఎయిర్ట్పెన్ కంపెనీలో ఇప్పటికే జియోకు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ యూఎస్ఏలో వాటా ఉంది. 5G నెట్వర్క్ విస్తరణ ఉపకరణాల కోసం నోకియాతో ఇదివరకే జియో ఒప్పందం కుదుర్చుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జియో
    టెలికాం సంస్థ
    ప్రకటన
    ఒప్పందం

    తాజా

    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్

    జియో

    రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్! టెక్నాలజీ
    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో వ్యాపారం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్

    టెలికాం సంస్థ

    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్
    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది వ్యాపారం
    టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్ వ్యాపారం
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో

    ప్రకటన

    IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG టెక్నాలజీ
    2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్ ఆటో మొబైల్
    8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ ఉద్యోగుల తొలగింపు
    అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ వ్యాపారం

    ఒప్పందం

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025