NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ
    తదుపరి వార్తా కథనం
    కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ
    కరెన్సీని చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ

    కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ

    వ్రాసిన వారు Stalin
    Jun 19, 2023
    04:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక నివేదికను విడుదల చేసింది.

    సెమీ-అర్బన్ ప్రాంతాల్లో లావాదేవీల విలువలో యూపీఐ మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నట్లు ఎస్‌బీఐ చెప్పింది.

    ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, అస్సాం, హర్యానాలోని 15 రాష్ట్రాలు దాదాపు 90మంది శాతం వాటాను కలిగి ఉన్నట్లు వివరించింది.

    ఈ 15 రాష్ట్రాల సగటు రూ. 1,600-2,000 మధ్య ఉన్నట్లు ఎస్‌బీఐ చెప్పింది.

    యూపీఐ

    100 జిల్లాల్లోనే 45 శాతం యూపీఐ లావాదేవీలు

    పర్సన్ టు మర్చంట్ విభాగంలో 67 శాతం, పర్సన్ టు పర్సన్ సెగ్మెంట్‌లో 87శాతం యూపీఐ లావాదేవీలు రూ.2,000 కంటే ఎక్కువని ఎస్‌బీఐ పేర్కొంది.

    యూపీఐ విలువ/వాల్యూమ్‌లో టాప్ 100 జిల్లాలు 45 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

    మొత్తం విలువలో మెట్రో నగరాలు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

    పట్టణ ప్రాంతాలు 20 శాతం, గ్రామీణ ప్రాంతాలు 25 శాతం, సెమీ అర్బన్ ప్రాంతాలు 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

    2022 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం 8,840 కోట్ల ఆర్థిక డిజిటల్ లావాదేవీల్లో 52 శాతం యూపీఐదేనని ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన ఆర్థిక సర్వే 2023 పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్యాంక్
    తాజా వార్తలు
    భారతదేశం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బ్యాంక్

    ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు హైకోర్టు
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా
    మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse స్విట్జర్లాండ్
    శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు కర్ణాటక

    తాజా వార్తలు

    మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం పెట్రోల్
    నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ  ఎన్ఐఏ
    గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి గ్రీస్
    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: గుజరాత్ తీరంలో రెడ్ అలర్ట్ జారీ  తుపాను

    భారతదేశం

    రెజ్లర్లు పతకాలను గంగానదిలో వేస్తామనడంపై '1983 వరల్డ్ కప్ విజేత' జట్టు ఆందోళన  రెజ్లింగ్
    అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా, సౌత్ ఏషియా చీఫ్ పునీత్ చందోక్ రాజీనామా  అమెజాన్‌
    ఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ అమిత్ షా
    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025