NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / మే నెలలో అల్‌టైం రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 
    తదుపరి వార్తా కథనం
    మే నెలలో అల్‌టైం రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 
    మే నెలలో అత్యధికంగా యూపీఐ పేమెంట్స్

    మే నెలలో అల్‌టైం రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 02, 2023
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యూపీఐ లావాదేవీలు ప్రతి నెలా రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. మే నెలలో ఏకంగా 9 బిలియన్ లావాదేవీలు జరగడం విశేషం.

    వీటి విలువ రూ.14 లక్షల కోట్ల కన్నా ఎక్కువనే అని చెప్పొచ్చు. 2022 మేతో పోలిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్లు ఏకంగా 58శాతం పైగా పెరగడం గమనార్హం.

    వాల్యూమ్స్ పరంగా ఇదే అత్యధికం కావడం విశేషం. 2016లో తొలిసారిగా ఇండియాలో యూపీఐను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి లావాదేవీలు రోజు రోజుకూ పెరుగుతూనే వస్తున్నాయి.

    2023 ఆర్థిక ఏడాదిలో 38 బిలియన్ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ.84లక్షల కోట్లుగా ఉంది. ఈసారి ఆర్థిక ఏడాది రెండో నెలలోనే రికార్డు స్థాయిలో రూ.14 లక్షల కోట్లు లావాదేవీలు జరిగాయి.

    Details

    విదేశీలకు అందుబాటులో యూపీఐ సేవలు

    డిజిటల్ ఇండియా వృద్ధికి ప్రజలు కృషి చేయడం అమోఘమని, యూపీఐ సేవలను ప్రజలు వినియోగించుకోవడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    అయితే భారత్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీఐకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    ఇండియా సందర్శనకు వచ్చే విదేశీలు సైతం యూపీఐ సేవలను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

    ఇది జీ-20దేశాల ప్రజలకు మాత్రమేనని, అది కూడా విమానాశ్రయాల్లో దిగిన పర్యాటకులకే వర్తిస్తుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ఆర్ధిక వ్యవస్థ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    భారతదేశం

    'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి  కలెక్టర్
    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  సూడాన్
    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కరోనా కొత్త కేసులు
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  ముంబై

    ఆర్ధిక వ్యవస్థ

    గూగుల్ లో 12,000 ఉద్యోగుల తొలగింపు, క్షమాపణ కోరిన సుందర్ పిచాయ్ గూగుల్
    గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు వ్యాపారం
    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    బడ్జెట్ 2023-24లో వేటి ధరలు పెరిగాయి, ఏవి తగ్గాయి బడ్జెట్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025