NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ
    తదుపరి వార్తా కథనం
    అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ
    'సంబంధిత పార్టీ' లావాదేవీ నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు

    అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 01, 2023
    03:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గౌతమ్ అదానీ సోదరుడితో లింక్‌లు ఉన్న కనీసం మూడు ఆఫ్‌షోర్ సంస్థలతో అదానీ గ్రూప్ లావాదేవీలలో 'సంబంధిత పార్టీ' లావాదేవీ నిబంధనల ఉల్లంఘనపై భారతదేశ మార్కెట్ రెగ్యులేటర్ దర్యాప్తు చేస్తోంది.

    గత 13 సంవత్సరాలుగా బిలియనీర్ గౌతమ్ అదానీ స్థాపించిన పోర్ట్స్-టు-పవర్ గ్రూప్ అన్‌లిస్టెడ్ యూనిట్లతో ఈ మూడు సంస్థలు అనేక పెట్టుబడి లావాదేవీలను జరిపాయి. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి ఆ మూడు ఆఫ్‌షోర్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని కొన్ని వర్గాలు తెలిపాయి,

    రెగ్యులేటర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) సంబంధిత పార్టీ లావాదేవీ నిబంధనలను ఉల్లంఘించారా అనేదానిపై పరిశీలిస్తోంది.

    అదానీ

    లిస్టెడ్ అదానీ ఎంటిటీలలో వినోద్ అదానీకు ఎటువంటి పదవి లేదు

    భారతీయ చట్టాల ప్రకారం, లిస్టెడ్ కంపెనీల ప్రత్యక్ష బంధువులు, ప్రమోటర్ గ్రూపులు, అనుబంధ సంస్థలు సంబంధిత పార్టీలుగా పరిగణిస్తారు. ప్రమోటర్ గ్రూప్ అనేది లిస్టెడ్ కంపెనీలో పెద్ద వాటా ఉన్న, కంపెనీ విధానాన్ని ప్రభావితం చేయగల ఎంటిటీ.

    వినోద్ అదానీ అదానీ కుటుంబంలో సభ్యుడు,ప్రమోటర్ గ్రూప్‌లో భాగమని, అయితే లిస్టెడ్ అదానీ ఎంటిటీలలో లేదా వాటి అనుబంధ సంస్థలలో అతనికి ఎటువంటి నిర్వాహక పదవి లేదని అదానీ గ్రూప్ ప్రతినిధి చెప్పారు.

    పబ్లిక్ షేర్‌హోల్డింగ్, సంబంధిత పార్టీ నియమాలు లేదా రెగ్యులేటరీకు సంబంధించిన ఏవైనా లోపాల ఉంటే అదానీ గ్రూప్‌పై దర్యాప్తు చేయాలని భారత సుప్రీంకోర్టు మార్చిలో సెబీని కోరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్
    ప్రకటన
    ఆదాయం
    వ్యాపారం

    తాజా

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం

    అదానీ గ్రూప్

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశం
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి గౌతమ్ అదానీ
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ గౌతమ్ అదానీ
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ

    ప్రకటన

    భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు ఎలక్ట్రిక్ వాహనాలు
    ట్విట్టర్ కు మరో కొత్త సవాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సోర్స్ కోడ్ ట్విట్టర్
    47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు పాకిస్థాన్
    పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం బ్యాంక్

    ఆదాయం

    ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్ వ్యాపారం
    భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి బ్యాంక్
    ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు టిక్ టాక్
    PPF ఖాతాలో పెట్టుబడి ద్వారా కోటి రూపాయలు సంపాదించచ్చు భారతదేశం

    వ్యాపారం

    మహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్ మహిళ
    OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహానికి హాజరైన సాఫ్ట్‌బ్యాంక్ CEO, Paytm బాస్ బిజినెస్
    భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్ రిలయెన్స్
    భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది ప్రకటన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025