NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / రూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే 
    తదుపరి వార్తా కథనం
    రూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే 
    రూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే

    రూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే 

    వ్రాసిన వారు Stalin
    Sep 25, 2023
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రూ. 2,000 నోటును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

    ఈ క్రమంలో ప్రజల వద్ద ఉన్న రూ.2వేల నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది.

    అయితే ఈ గడువు మరో 5రోజులో ముగియనుంది. ఈ క్రమంలో ఇంకా ఎవర వద్దైనా రూ.2వేల నోట్లు ఉంటే త్వరితగతి మార్చుకోవాలని బ్యాంకర్లు చెబుతున్నారు.

    క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్‌బీఐ మే 19న రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

    రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి ఎటువంటి పరిమితి లేదని, అయితే కేవైసీ (నో యువర్ కస్టమర్) నియమ నిబంధనలు వర్తిస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది.

    నోటు

    19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ నోట్ల మార్పిడి

    రూ.2000 నోట్లను నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ జమ చేయాలనుకునే వారికి ఆదాయపు పన్ను నిబంధనలలోని రూల్ 114B వర్తిస్తుందని చెప్పింది.

    వ్యక్తులు బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఒకే రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినప్పుడు వారి పాన్ (శాశ్వత ఖాతా నంబర్)ను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.

    సెప్టెంబరు 30వరకు ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలలో కూడా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు.

    ఈ నోట్లు చట్టబద్ధమైనవి కాబట్టి ఇవి మార్చుకోవడానికి ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదు. అయితే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందుకు భిన్నమైన విధానాన్ని అమలు చేస్తున్నాయి.

    లావాదేవీలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఈ కరెన్సీని మార్చుకునేటప్పుడు ఐడీ ప్రూఫ్‌అడుగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆర్ బి ఐ

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఫైనాన్స్
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ప్రకటన
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ప్రకటన
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం

    తాజా వార్తలు

    Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్‌ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు  హైదరాబాద్
    సెప్టెంబర్ 28న జో బైడెన్‌ అభిశంసన కమిటీ విచారణ  అమెరికా
    ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం  ఇండిగో
    తమిళనాడు: చెన్నైలో విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు లక్ష్యంగా ఐటీ దాడులు  తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025