తెలుగులో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మళయాలం చిత్రం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే
ఈ వార్తాకథనం ఏంటి
2018లో కేరళలో వచ్చిన వరద భీభత్సాన్ని కథగా మలుచుకుని 2018అనే టైటిల్ తో వెండితెర మీదకు తీసుకొచ్చాడు దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్.
మళయాలంలో వందకోట్ల వసూళ్ళను సాధించిన ఈ చిత్రం ఈ మధ్య తెలుగులో రిలీజైంది. తెలుగులో ఈ సినిమాకు మంచి వసూళ్ళు వస్తున్నాయి.
ఈ సినిమాలో టోవినో థామస్, అపర్ణ బాలమురళి, కుంచకో బోబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్ కీలక పాత్రల్లో నటించారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. సోనీ లివ్ లో 2018 చిత్ర మళయాలం వెర్షన్, జూన్ 7వ తేదీ నుండి అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు సోనీ లివ్ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓటీటీలో రిలీజ్ అవుతున్న 2018 సినిమా
ഒന്നിച്ച് കരകയറിയ ഒരു ദുരന്തത്തിൻ്റെ കഥ!
— Sony LIV (@SonyLIV) May 29, 2023
The biggest blockbuster Mollywood has ever seen is now coming to Sony LIV
2018, streaming on Sony LIV from June 7th#SonyLIV #2018OnSonyLIV #BiggestBlockbuster #BasedOnTrueStory
@ttovino #JudeAnthanyJoseph @Aparnabala2 #kavyafilmcompany pic.twitter.com/9UzcYSPz1j