NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Manchu Vishnu: 120 మందిని దత్తత తీసుకొని మానవత్వం చాటుకున్న మంచు విష్ణు
    తదుపరి వార్తా కథనం
    Manchu Vishnu: 120 మందిని దత్తత తీసుకొని మానవత్వం చాటుకున్న మంచు విష్ణు
    120 మందిని దత్తత తీసుకొని మానవత్వం చాటుకున్న మంచు విష్ణు

    Manchu Vishnu: 120 మందిని దత్తత తీసుకొని మానవత్వం చాటుకున్న మంచు విష్ణు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 14, 2025
    09:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు నటుడు మంచు విష్ణు ప్రకటించారు.

    సోమవారం మోహన్‌బాబు యూనివర్సిటీలో ఆ చిన్నారులతో కలిసి సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆటవస్తువులు, దుస్తులు అందజేశారు.

    ఆ తర్వాత మాట్లాడిన మంచు విష్ణు, 120 మంది చిన్నారులకు విద్య, వైద్య సేవలతో పాటు కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానని పేర్కొన్నారు.

    Details

    సంస్థకు పెద్దన్న తోడుగా ఉంటా

    కుడిచేత్తో చేసే సాయం ఎడమచేతికి తెలియకూడదన్న మాట ఉన్నా, తాను చేసిన మంచి పని మరెవరికి ఆదర్శంగా మారుతుందనే ఆశతో చెప్పినట్లు చెప్పారు.

    మాతృశ్య నిర్వాహకురాలు శ్రీదేవి అనాథలకు ఆశ్రయం ఇస్తూ, అద్భుతమైన సేవలందిస్తున్నారని ప్రశంసించారు.

    సంస్థకు పెద్దన్నగా తమ మద్దతు కొనసాగుతుందని, ఆ చిన్నారులందరూ తన కుటుంబసభ్యుల్లాంటివారని తెలిపారు. వారితో పండుగ జరుపుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుపతి
    టాలీవుడ్

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్

    తిరుపతి

    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుమల తిరుపతి
    సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి తిరుమల తిరుపతి

    టాలీవుడ్

    Auto Johnny : 'ఆటోజానీ' మూవీకి గ్రీన్ సిగ్నల్?.. సెకండ్ ఆఫ్‌లో మార్పులు చేస్తున్న పూరి! చిరంజీవి
    Robinhood: శాంటా అవతారంలో రాబిన్‌హుడ్.. క్రిస్మస్ తాతగా మారిపోయిన తాత నితిన్
    Sandhya Theater Stampede: తప్పుడు ప్రచారాలు కఠిన చర్యలు.. సంధ్య థియేటర్‌ ఘటనపై పోలీసులు హెచ్చరిక పుష్ప 2
    AlluAravind : సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ కుటుంబానికి రూ.2 కోట్ల విరాళం దిల్ రాజు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025