NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్
    భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్

    Maharashtra: భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 27, 2025
    02:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేసి, వారిని దేశం విడిచిపోవాలని ఆదేశించింది.

    సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

    మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, లాంగ్ టర్మ్ వీసాలు, వీసా రెన్యూవల్, పౌరసత్వ దరఖాస్తుదారులు, భారతీయులతో వివాహం చేసుకున్న వారు కలుపుకుని మొత్తం 5,023 మంది పాకిస్తానీ జాతీయులు ప్రస్తుతం మహారాష్ట్రలో నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    ఈ నేపథ్యంలో 250 మందిని వెనక్కి పంపిస్తున్నట్లు వెల్లడించారు.

    Details

    మహారాష్ట్రలో హై అలెర్ట్

    షార్ట్ టర్మ్ వీసాలపై భారత్‌లో ఉన్న పాకిస్తానీ జాతీయులను దేశం నుండి తొలగించాలని కేంద్రం ఆదేశించిందని తెలిపారు.

    మహారాష్ట్రలో సుమారు 250 మంది షార్ట్ టర్మ్ వీసాలపై ఉన్నట్లు గుర్తించి, వారిని తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.

    ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే 107 మంది పాకిస్తానీలు ఆచూకీ తెలియకుండా పోయింది.

    వారు భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత ఎక్కడికైనా వెళ్లిపోయారా లేదా అందుబాటులో లేకుండా పోయారా అనే విషయంపై స్పష్టత లేకపోవడం గమనార్హం.

    అదనంగా 34 మంది పాకిస్తానీలు సరైన పత్రాలు లేకుండా మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    పాకిస్థాన్
    జమ్ముకశ్మీర్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    మహారాష్ట్ర

    Maharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు  భారతదేశం
    Bombay High Court: ప్రజలను వేధించకూడదు,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు భారతదేశం
    Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి రైలు ప్రమాదం
    Saif AliKhan: ''నిజంగా కత్తి దాడి జరిగిందా, నటిస్తున్నాడా..?'.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మహారాష్ట్ర మంత్రి అనుమానం.. భారతదేశం

    పాకిస్థాన్

    Pakistan Train Hijack: పాక్ రైలు హైజాక్‌ ఘటన.. ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసినట్లు పాక్‌ జనరల్‌ ప్రకటన  అంతర్జాతీయం
    Danish Kaneria: 'నా కెరీర్ నాశనం అయింది'.. మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు క్రీడలు
    Pakistan Train Hijack: రైలు హైజాక్ వెనుక భారతదేశం హస్తం.. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఆరోపణలు  అంతర్జాతీయం
    PIA: టేకాఫ్ సమయంలో విమానం చక్రం మిస్సింగ్.. ఏం జరిగిందంటే? అంతర్జాతీయం

    జమ్ముకశ్మీర్

    Vande Bharat train: కాశ్మీర్‌కు మొదటి వందేభారత్‌ రైలు.. వచ్చే నెలలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ  భారతదేశం
    Encounter: జమ్ముకశ్మీర్'లో ఎన్‌కౌంటర్..తృటిలో తప్పించుకున్న ఉగ్రవాదులు..సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా దళాలు  భారతదేశం
    Tulip garden: కశ్మీర్‌లో పర్యాటకుల సందర్శనార్థం తెరుచుకున్న తులిప్‌ పూదోట..   భారతదేశం
    Pak Army : నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్‌ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025