తదుపరి వార్తా కథనం

Jharkhand: జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం.. 12మంది మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 28, 2024
08:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జార్ఖండ్లోని జంతారా సమీపంలో రైలు ఢీకొనడంతో కనీసం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ సంఘటన జమ్తారా-కర్మతాండ్లోని కల్ఝరియా సమీపంలో జరిగింది.
రైల్వే యంత్రాంగం, రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చేందుకు అధికారులు చురుకుగా పనిచేస్తున్నారని నివేదించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Twitter Post
झारखंड के जामताड़ा से एक बड़ी खबर आ रही है। अंग एक्सप्रेस में आग लगने की सूचना पर ट्रेन को अचानक रोक दिया गया। #Jharkhand #Jamtara #JamtaraTrain #Accident #People #Died #Train #NewsUpdate #Viral #TopNews #LatestUpdate #Bharat24 #Bharat24Digital pic.twitter.com/pnwvJFP6Mg
— Bharat 24- BH/JH (@Bharat24BiharJh) February 28, 2024