LOADING...
Delhi: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి

Delhi: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2025
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో ఘోర దుర్ఘటన జరిగింది. బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 12 మందిని రక్షించగలిగినట్లు పోలీసులు చెప్పారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో, ఆస్కార్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కొత్తగా నిర్మించబడిన నాలుగు అంతస్తుల భవనం సోమవారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 12 మందిని రక్షించామని, శిథిలాల నుండి ముగ్గురు మృతదేహాలను వెలికితీశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి

Advertisement