NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
    ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి

    Delhi: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 28, 2025
    05:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో ఘోర దుర్ఘటన జరిగింది. బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.

    ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 12 మందిని రక్షించగలిగినట్లు పోలీసులు చెప్పారు.

    ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో, ఆస్కార్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కొత్తగా నిర్మించబడిన నాలుగు అంతస్తుల భవనం సోమవారం సాయంత్రం కుప్పకూలింది.

    ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

    ఇప్పటివరకు 12 మందిని రక్షించామని, శిథిలాల నుండి ముగ్గురు మృతదేహాలను వెలికితీశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి

    Burari बिल्डिंग हादसे में अभी तक 5 की मौत अभी और दबे होने की आशंका लेकिन उन उन अधिकारियों पर कब् कार्यवाही होगी जिन्होंने पैसे लेकर बिल्डिंग बनवाई @dcpouter @DMCentralDelhi @CPDelhi @DelhiPolice @LtGovDelhi @CMODelhi @PMOIndia pic.twitter.com/BmSgaTLMk7

    — Raajesh Khatri (@KhatriRajeesh) January 28, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    దిల్లీ

    Delhi: ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు బాంబు బెదిరింపు
    Delhi: ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర అనుమానిత బ్యాగ్ కలకలం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు భారతదేశం
    Delhi: బంగ్లాదేశ్‌ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్‌.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు  బీజేపీ
    Arvind Kejriwal  : లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025