NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AndhraPradesh: కర్నూలులో దారుణం.. విద్యుదాఘాతానికి గురైన 13 మంది చిన్నారులు 
    తదుపరి వార్తా కథనం
    AndhraPradesh: కర్నూలులో దారుణం.. విద్యుదాఘాతానికి గురైన 13 మంది చిన్నారులు 
    విద్యుదాఘాతానికి గురైన 13 మంది చిన్నారులు

    AndhraPradesh: కర్నూలులో దారుణం.. విద్యుదాఘాతానికి గురైన 13 మంది చిన్నారులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 11, 2024
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామంలో ఉగాది ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న 13మంది చిన్నారులు విద్యుదాఘాతానికి గురై కాలిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

    క్షతగాత్రులందరికి చికిత్స అందిస్తున్నారు.గురువారం ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రభ రథోత్సవం జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

    నివేదికల ప్రకారం,రథం విద్యుత్ తీగలకు తాకింది.దీని వలన సమీపంలో నిలబడి ఉన్న వారికి గాయాలయ్యాయి.

    గాయపడిన చిన్నారులను వైద్య చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించేందుకు సత్వర చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

    పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి,నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించి వారికి సరైన వైద్యం అందేలా చూశారు. చిన్నారుల ప్రాణాలకు తక్షణ ముప్పు లేదని వైద్యులు ధృవీకరించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విద్యుదాఘాతానికి గురైన 13 మంది చిన్నారులు

    Andhra Pradesh | Atleast 13 children sustained injuries due to electrocution during the Ugadi Utsavam celebrations in Chinna Tekur village of Kurnool district: Kiran Kumar, Circle inspector Kurnool Rural Police Station

    — ANI (@ANI) April 11, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్నూలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! వైఎస్సార్ కడప
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025